Sunday, June 16, 2024
Home Search

బ్యాంకు అధికారులు - search results

If you're not happy with the results, please do another search
Investigation of Telugu Academy funding case is in full swing

తెలుగు అకాడమీలో రూ.43కోట్లు గోల్‌మాల్

పోలీసులకు ఫిర్యాదు చేసిన అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి అకాడమీ వ్యక్తులే విత్ డ్రా చేశారంటున్న బ్యాంకు అధికారులు రూ.43కోట్లలో 23కోట్లు వేరే బ్యాంకుకు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు నకిలీ పత్రాలతో జరిగినట్టు అనుమానిస్తున్న...
Carvey Stock Broking Company MD Arrested

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి అరెస్ట్

ఇండస్ ఇండ్ బ్యాంక్‌కు రుణం ఎగవేత రూ.137కోట్లు తీసుకుని చెల్లించని పార్థసారథి అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు హైదరాబాద్: బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కార్వి స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండిని నగర సిసిఎస్...
Well not found in Agriculture land

బావి కనిపించడంలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు….

బెంగళూరు: ఓ రైతు తన పొలంలో బావి మాయమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి మండలం మావినహోండ ప్రాంతంలో జరిగింది. మావినహోండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే...

రట్టయిన జ్యోతిష్యుడి అసలు రంగు

  రంగు రాళ్లతో పాటు నకిలీ నోట్ల దందా రూ.17.72 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం అసలు నోట్లుగా భావించి చోరీకి పాల్పడ్డ స్నేహితుడు, దుండగుల బృందం రంగు రాళ్లు చోరీకి గురైనట్లు జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఫిర్యాదు,...
a tea seller in Kurukshetra is now a bank defaulter

అప్పు కోసం వెళ్తే…

రూ 50 కోట్ల బకాయి తిప్పలు కురుక్షేత్ర టీవాలాపై బ్యాంకు బాణం కురుక్షేత్ర : హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ టీవాలాకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. కరోనా మహమ్మారితో తన టీకొట్టు సరిగ్గా నడవకపోవడంతో...
Goshamahal

గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’

 64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఎస్‌బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి 60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్‌కు తరలింపు గోషామహల్: జిహెచ్‌ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి...

రెండో విడత రేషన్ పంపిణీ షురూ

  రూ. 1500 నగదు బ్యాంకులో జమ అర్హులైన ప్రతి పేదవారికి ఈనెలాఖరు వరకు అందజేత బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా సరఫరా మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో సిఎం కెసిఆర్ పేదలంతా పస్తులుండకూడదని,...

గొర్రెల స్కామ్ పై ఇడి నజర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కాం కేసులో విచారణకు ఇడి రంగంలోకి దిగింది. ఈ కేసులో రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు రా వడం తో...
Sheep Scam

తెలంగాణలో గొర్రెల కుంభకోణం

హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడి ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఏ) కింద విచారణ చేపట్టనున్నట్లు...
Government working on full budget

పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు

అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరిన రాష్ట్ర ఆర్థికశాఖ నిధుల సేకరణను పెంచుకోవడానికి అధికారుల ప్రణాళికలు హామీల అమలుకు ఎంత కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం 2024-, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి...

తొలి కానుక

మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేం ద్ర దామోదర్‌దాస్ మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పిఎం కిసాన్ పథకం కింద 17వ వి...

మిల్లర్ల మోనార్క్ ఆడిందే ఆట

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉండడంతోనే మిల్లర్ల అసోసియేషన్ ముసుగులోని మో నార్క్ ఇంత కాలం ‘ఆడిందే ఆట, పాడిందే పాట’ గా మారింది. పకడ్బందీ విధానం...

రుణమాఫీపై కదిలిన యంత్రాంగం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో పంట రుణాల మాఫీ పై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా స్థాయిల్లో బ్యాంకుల వారీగా రైతుల పంట రుణాల వివరాల సేకరణపై క సరత్తు...

సీట్ల కొరత..ఛార్జీల వాత

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు (ఈ నెల 13వ తేదీన) ఒకే రోజు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఓటు వేసేందు కు తమ ఇళ్లకు...

నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...

13నుంచి పంటనష్టం పరిహారం పంపిణీ

వ్యవసాయరంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టం పంపిణీపై అడుగు ముందుకు వేసింది. ఈ నెల 13నుంచి పంటనష్టం పరిహారాలను నేరుగా బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు జమచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. పంనష్టపోయిన రైతులకు ఎకరాకు...

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు

ఎపిలోని అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు...
Tummala Nageswara Rao meet Bhatti Vikramarka Over Runa Mafi

రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో...
Female tycoon sentenced to death in Vietnam

లక్ష కోట్ల మోసం… మహిళా టైకూన్‌కు మరణశిక్ష

హనోయ్: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన, వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్ దాదాపు లక్ష కోట్లకు (12.5 బిలియన్ డాలర్లు) సంబంధించి...
Delhi Court Extends Judicial Remand to Kavitha Again 14 Days

నేను బాధితురాలిని.. కవిత 4 పేజీల లేఖ

లిక్కర్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు, ఆర్థికంగా ఏ లబ్ధి చేకూరలేదు  నా ప్రతిష్ఠ దెబ్బతీశారు, ఇతరుల స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్టు చేశారు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను, ఫోన్లు ధ్వంసం చేశానని, సాక్షులను బెదిరిస్తున్నానని...

Latest News