Home Search
బంగారం - search results
If you're not happy with the results, please do another search
కోట్ల ఆస్తి…. చివరి కోరిక తీరలేదు…
వరంగల్ రూరల్: కరోనాతో వారం రోజులు పోరాడి బంగారం వ్యాపారి (48) మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేటలో జరిగింది. సదరు వ్యాపారి కరోనా సోకడంతో ఓ...
అల్లుడు వేధింపులు…. ముగ్గురు మహిళలు ఆత్మహత్య
చెన్నై: అల్లుడు వేధింపులు తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా కార్యా పట్టి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముని మయ్మాళ్ తన ఇద్దరు కుమారులు,...
లంక బిందెలు దొరికాయని మోసం
హైదరాబాద్: పాతబస్తీ చాంద్రయణగుట్ట నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సిపి అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.15లక్షలు స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. సిపి అంజనీ కుమార్ మీడియా...
కెమికల్స్ మామిడితో ప్రమాదం
మార్కెట్లో పండ్ల
కొనుగోళ్ళపై వెనకడుగు వేస్తున్న వినియోగదారులు
రసాయనాలతో
పండించిన పండ్లపై
అవగాహన కల్పించని అధికారులు
హైదరాబాద్ : సహజంగా వేసివి అంటే అందరికి గుర్తుకు వచ్చేది. తియ్యని మామడి పండ్లు, తాటి ముంజలు,...
మళ్లీ ఎల్డిఎఫ్దే అధికారం
ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
భారీగా తగ్గిన పసిడి ధరలు
ముంబై : పసిడి ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గతవారం రోజుల నుండి తగ్గుతున్న ధరలు గోల్డ్ లవర్స్ ను ఊరిస్తున్నాయి. ఇంతకు ముందు 10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరడంతో...
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణ
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార...
బ్యాంకుకు కన్నం
సినీ ఫక్కీలో 6కేజీల బంగారం, రూ.18లక్షల నగదు చోరీ
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బిఐలో అర్ధరాత్రి దోపిడీ
మన తెలంగాణ/మంథని/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యా...
మయన్మార్ నిరసనలపై బుల్లెట్లు.. పది మంది పౌరులు మృతి
పది మంది పౌరులు మృతి
సూకీపై తాజాగా అభియోగాలు
డబ్బు, బంగారం ముడుపుల దుమారం
మాండలే (మయన్మార్) : సైనిక తిరుగుబాటుకు వ్యతిరేక ప్రదర్శనలపై మయన్మార్ భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. సైనిక పాలకుల...
పత్తిలో ‘మహా’ తర్వాత మనమే..
మనతెలంగాణ/హైదరాబాద్ : తెల్లబంగారం తెలంగాణను జాతీయ స్ధాయిలో రెండవ స్థానంలో నిలబెట్టింది. పత్తి సాగు విస్తీర్ణంలో మహారాష్ట తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణతో పోటి పడే గుజరాత్ రాష్ట్రాన్ని ఈ సారి మూడవ...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కేజీల గోల్డ్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.సోమవారం డిఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి...
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
కేరళ సిఎం విజయన్కు చిక్కులు
బంగారం స్మగ్లింగ్ కేసులో సిఎం, స్పీకర్, ముగ్గురు మంత్రులకు ప్రమేయం
ఎన్నికలకు ముందు బాంబు పేల్చిన స్వప్న సురేశ్
కొచ్చి: సరిగ్గా ఎన్నికలకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. 30 కెజిల...
అంతర్జాతీయంగా పసుపు పంటకు డిమాండ్
ఈ ఏడాది 2.30లక్షల టన్నుల ఎగుమతి లక్ష్యం
అగ్రస్థానంలో తెలంగాణ
సాంగ్లి మార్కెట్లో రూ.30వేల ధరతో ఆల్టైం రికార్డ్
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో పసుపు పంట బంగారంతో పోటీపడే స్ధాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పసుపు పంట...
కనకం కలకలం
రూ.47 వేలకు చేరువలో పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
పసుపు ధర ఆల్టైం రికార్డ్
కింటాలు రూ.9వేలు దాటేసింది
హైదరాబాద్: నిన్న మొన్నటిదాక బిక్కముఖంతో దిగాలు పోయిన పసుపు రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి. మార్కెట్లో పసుపు ధరలు ఆల్టైం రికార్డును నమోదు చేశాయి. రాష్ట్రంలో పసుపు విక్రయాలకు అతిపెద్ద మార్కెట్గా...
చివరి నిమిషం తాయిలాలు
కీలక నిర్ణయాలు ప్రకటించిన బెంగాల్, తమిళనాడు
కోల్కతా/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడానికి కొద్ది గంటల ముందు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేశాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ముందే...
వనదేవతలను దర్శించుకుంటున్న భక్తులు
తల్లులకు నిలువెత్తు మొక్కులు, బంగారం సమర్పణ..
జంపన్న వాగులో స్నానాలు, కిక్కిరిసిన గద్దెలు...
ములుగు: ఆదివాసీ ఆరాధ్యదైవలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు...
రాహుల్ బిజెపి ఏజెంటా?: కేరళ సిపిఎం దాడి
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజెపి రిక్రూట్మెంట్ ఏజెంట్గా మాట్లాడుతున్నారని కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం విమర్శించింది. ఆయన వైఖరి చూస్తూ ఉంటే కేరళలో బిజెపిని బలోపేతం చేసే పావు అవుతున్నారని...
పుడమి పులకించి…. మొక్క చిగురించి
వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసిన మంత్రులు, టిఆర్ఎస్ శ్రేణులు
పలు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, యాగాలు,
రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
ఒక గంటలో కోటి వృక్షార్చన
రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లోనూ మొక్కలు...