Home Search
సంస్కృతి - search results
If you're not happy with the results, please do another search
మల్లన్నకు చెప్పు దెబ్బలు పడుతాయి: బాల్క సుమన్
హైదరాబాద్: చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్కససుమన్ తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. నాయకుల కటుంబ సభ్యులను, పిల్లలను, మహిళలను కించపరచడం సరికాదన్నారు....
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
కాంగ్రెస్ ఎమ్ఎల్ఎల నిరసనల హోరు
బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్ఎల్ఎల నిరసనల మధ్యే కర్ణాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది. సామూహిక మత మార్పిడులకు పాల్పడే వారికి ఇకపై జైలు...
ఆ ‘ధారం’ తెంపొద్దు
జిఎస్టి పెంపు (5-20%) ప్రతిపాదన విరమించుకోవాలి
కేంద్రం నిర్ణయంతో చేనేత, టెక్స్టైల్స్ రంగం కుదేలు
సంక్షోభ సమయంలో ఆదుకోవాల్సింది పోయి చావు దెబ్బ కొట్టడమే
2017 నాటి జీరో పన్ను నిర్ణయానికి కట్టుబడి ఉండండి
వినియోగదారులపై భారం పడితే...
ఇల్లు.. పెళ్లి
సంక్షేమం, అభివృద్ధి
దేశంలో మరెక్కడా లేని మంచి పాలన
అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్లో 248 డబుల్
ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు...
సంపాదకీయం: చదువులో మనువు?
చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
కాశీలో అడుగుపెడితే బంధాల నుంచి విముక్తి: మోడీ
వారణాసి: కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గంగానదిలో పుణ్య స్నానం తరువాత కాశీ విశ్వనాథునికి మోడీ పూజలు చేశారు. గంగాజలంతో కాశీ విశ్వనాథునికి మోడీ అభిషేకం చేశారు....
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి..
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇబిఎస్బి)పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
ఐరోపా జిఐతో బిజెపికి పోలికలు!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ లో ‘ఐడెంటిటేరియన్’ జాత్యహంకార ఉద్యమం మొదలయింది. ఇది శ్వేత జాతీయులను, క్రైస్తవులనే యూరోపియన్లుగా గుర్తిస్తుంది. బలహీనపడ్డ ఈ తిరోగమన్ సంస్థ ‘జాతి గుర్తింపు (జనరేషన్ ఐడెంటిటి-జిఐ)’...
త్వరలో 180 భారత్ గౌరవ్ రైళ్లు
రైల్వే మంత్రిఅశ్విన్ వైష్ణవ్
న్యూఢిల్లీ : పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొత్తగా 180 భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం చెప్పారు....
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: న్యాయస్థానం, ఉద్యోగులు, తదితరులకు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో భూస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానన్నారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన...
రేపు మహాధర్నా
కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
గిరిజనులకు గౌరవం దక్కింది ఇప్పుడే: మోడీ
భోపాల్: స్వాతంత్య్రం కోసం సేవలందించిన గిరిజన సమాజానికి అసలైన గౌరవం దక్కిందిప్పుడేనని ప్రధాని మోడీ సోమవారం అన్నారు. “నేడు భారత్ తొలి ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’ జరుపుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి గిరిజనుల...
అన్ని స్వభాషలకు హిందీ ‘సఖి’
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వారణాసి: దేశంలోని అన్ని స్వదేశీ భాషలకు హిందీ మిత్ర భాషని, అన్ని భాషల పరిపుష్టిలోనే భారతదేశ పురోభివృద్ధి ఇమిడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
చైనా నేతలకు రాజకీయాలెక్కువ
వైవిధ్యత తెలియని సంకుచితులు
సామరస్య ఇండియాలోనే ఉంటా
వాదన బలోపేత శక్తి లేదేమో
జిన్పింగ్ను కలిసేది లేదు
అక్కడి పాతమిత్రులను చూస్తా
ప్రవాస బౌద్ధ నేత దలైలామా
టోక్యో : చైనా నేతలకు భిన్నత్వం, వైవిధ్య...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
వారసత్వ పాలనకు దూరం
సేవ, సమిష్టితనంతోనే ఆదరణ
బిజెపి కార్యకర్తలకు ప్రధానమంత్రి మోడీ పిలుపు
జాతీయ కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ విజయంపై ప్రస్తావన
బిజెపి ఓ కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ కాదు
న్యూఢిల్లీ : ప్రజలతో సరైన రీతిలో...
యాదవుల ప్రత్యేక పండగ
సదర్ అంటే తెలియని హైదరాబాదీ వుండరు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే ఈ సదర్ వేడుకలు వున్నవి అని శాసనాలు ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా అయితే దినదినం...
ఇఫికి ఎంపికైన ‘నాట్యం’
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది....
అచ్చంపేటలో 140 జంటలకు సామూహిక వివాహాలు….
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గిరిజనులలో చైతన్యం తెస్తూ సమ సమాజంలో తాము కూడా భాగమేనని ఒక్క నానుడిని వినిపిస్తూ దేశ ఆర్థికరంగంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అనాదిగా వస్తున్న వాళ్ళ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న...