Home Search
అక్షయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
లండన్లో ఘనంగా “టాక్ బోనాల జాతర ” వేడుకలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1200 కి పైగా ప్రవాస...
ఆయిల్ టిన్లులు చోరీ.. డ్రైవర్ అరెస్టు
సిటిబ్యూరోః ఫ్రీడమ్ ఆయిల్ టిన్లులను చోరీ చేసిన డ్రైవర్ను బహదుర్పుర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 210 టిన్లులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....హైదరాబాద్, మలక్పేటకు చెందిన...
సిఎం కెసిఆర్ పాలనలోనే గురుకులాల రెట్టింపు
యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకొని.రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీచేశారు.డిజిటల్ తరగతి గదులను ఎమ్మెల్యే,ప్రభుత్వ...
ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన స్టడీ సర్కిల్ విద్యార్థులు అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : ప్రిలిమ్స్ 2023 లో తెలంగాణ స్టడీ సర్కిల్ లో చదివిన 14 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో షెడ్యూల్ కులాల కేటగిరికి చెందిన ఆరుగురు, షెడ్యూల్ తెగలకు చెందిన...
దేశ్ మే తెలంగాణ రోషన్ హై
సిటిబ్యూరో: నవ వసంతాలు పూర్తిచే సుకుని పదో దశాబ్దంలో అడుగులు పడుతున్న తెలంగా ణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామని ఎస్సి మహదేవ్ రత్నాకర్ అ న్నారు.తెలంగాణ రాష్ట్ర...
కొనసాగుతున్న ‘మహా’ చేరికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నది. సిఎం కెసిఆర్ నాయక త్వం, తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన మహారాష్ట్రకు చెందిన పలు...
ఫార్మాలోకి పెట్టుబడుల పరంపర
మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఒకేరోజు రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కోర్నింగ్, ఎస్జీడీ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా...
తండ్రిని కూతురు హత్య చేసి పోలీసులకు దృశ్యం సినిమా చూపించింది
బెంగళూరు: దృశ్యం సినిమాలో తరహాలో కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసిన సంఘటన కర్నాటకలోని బెళగావిలో జరిగింది. కూతురుకు సహకరించిన తల్లితో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు...
హైదరాబాద్ లో ‘రక్షాబంధన్’ టీమ్ సందడి..
హైదరాబాద్: బాలీవుడ్ కిలాడీ అక్షయ్కుమార్ తాజా చిత్రం ‘రక్షాబంధన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు. సోమవారం ఈ మూవీ...
లండన్లో ఘనంగా “టాక్ బోనాల జాతర” వేడుకలు
ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు
"దేశ్ కా నేత కెసిఆర్" అంటూ నినదించిన ఎన్నారైలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను...
రామ్ చరణ్ పై మనసు పడ్డ మాజీ విశ్వ సుందరి..
అక్షయ్కుమార్ సరసన మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో రామ్చరణ్ అంటే...
‘పృథ్వీరాజ్’ టీజర్ విడుదల..
ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్కుమార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పృథ్వీరాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది....
జూన్ 10న వస్తున్న ‘పృథ్వీరాజ్’..
ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్కుమార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'పృథ్వీరాజ్'. ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు....
డబ్బుల కోసమే డెంటల్ డాక్టర్ కిడ్నాప్
హైదరాబాద్: భార్య బంధువే డెంటల్ డాక్టర్ను కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను ఎపిలోని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు...
సరోగసీ మదర్గా…
‘వన్... నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ ఇక్కడ పెద్దగా స్టార్డమ్ దక్కించుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాల...
20న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురిని ఉరితీసేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు తాజా డెత్ వారంట్లు వెలువరించింది. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజాము 5.30 నిమిషాలకు వారి ఉరితేదీని ఖరారు చేస్తూ గురువారం...
ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై...
మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల...
‘బుల్లెట్పై బ్యాలెట్తో పోరాడతాం’
‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’
‘అభివృద్ధికే ఓటు’
ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు
న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ
తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ను ప్రస్తావించిన కేంద్రం
ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
తోసిపుచ్చిన దోషుల తరఫు...