Home Search
జితేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
క్రాంతికిరణ్ను పరామర్శించిన హరీష్ రావు
హైదరాబాద్: ఎంఎల్ఎ క్రాంతికిరణ్ను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఎంఎల్ఎ క్రాంతి కిరణ్, మాజీ ఎంఎల్ఎ వేముల వీరేశంపై బిజెపి కార్యకర్తలు దాడి...
ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు! పోరు ఏకపక్షమేనా! జగదీశ్వర్ ప్యానల్కు కష్టమే, నేడు హైదరాబాద్లో టిఓఏ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...
ఆపరేషన్ బిజెపి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో కొద్ది రో జుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నా యి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి లోక్ సభ...
కమలం కదనోత్సాహం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల...
ఐ అండ్ పిఆర్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాలశాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 2024 క్యాలెండర్ను ఆ శాఖ స్పెషల్ కమిషనర్ కె. అశోక్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ...
రెండు గ్యారంటీల అమలు
బడ్జెట్లో వాటికి సరిపడ నిధుల కేటాయింపులు
అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు
ఒక్క అర్హుడికీ నష్టం జరగకుండా అధికారులు చూడాలి
ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో సిఎం. రేవంత్ రెడ్డి... అధికారులకు ఆదేశాలు!
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర...
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
ఫరూఖ్నగర్ ః చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్నగర్ మండలం, ఎలికట్టలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి...
పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...
25 మందితో బిఎస్పీ మూడో జాబితా విడుదల
ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. శనివారం ఆ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...
త్యాగాల నుండే గొప్ప విజయాలు!
ఎంఎస్ భాటియాను నేటి పోలీసులు స్మరించుకోవాలి
దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ తెలంగాణలో అమలు: డిజిపి అంజనీ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : త్యాగాల నుండే గొప్ప విజయాలు లభిస్తాయని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు....
అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి
ఎన్నికల సంఘం పర్యటన సందర్భంగా అధికారులకు సిఎస్ ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
రాబోయే ఎన్నికల్లో బిజెపిదే అధికారం
మన తెలంగాణ/దామెర: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రకాల నియోజకవర్గంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని బిజెపి పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి అన్నారు. ఆదివారం...
1న హెచ్ఐసిసిలో వజ్రోత్సవ వేడుకల ముగింపు
ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్ : సిఎస్ శాంతికుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన హెచ్ఐసిసిలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
వచ్చే నెల 4న మహాధర్నా
ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘
18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు
23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
హైదరాబాద్ :...
సివి ఆనంద్ సహా మరో ఇద్దరికి డిజిలుగా పదోన్నతి
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపిఎస్ ఆఫీసర్లు సివి ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్కు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివి ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా కొనసాగుతున్నారు....
అక్రమ సంబంధం… మర్మాంగాలు, శరీరంపై వాతలు పెట్టి…
మెదక్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి శరీరం, మర్మాంగాలపై వాతలు పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతం మనోహరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు
హైదరాబాద్ : పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నా నిర్వహించింది. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్...
పరిశుభ్రతకు నిలయాలు గ్రామాలు
హాజీపూర్ : మండలంలోని టీకనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ....
శాట్స్ ఆధ్వర్యంలో ..నేటి క్రీడా వేడుకలకు ఏర్పాట్లు పరిశీలన
మన తెలంగాణ : పురస్కరించుకొని సోమవారం ఉదయం 6.00 గం.లకు నిర్వహించబోతున్న “తెలంగాణ ట్రై క్రీడా వేడుకల ” ఏర్పాట్లను శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆదివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా...
కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు
ధర్మారం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ కరెంటు కావాలా, కాంగ్రెస్ తెచ్చే కటిక చీకట్ల కాలం కావాలా అంటూ జడ్పీటీసీ పద్మజ జితేందర్ రావు రైతులను ప్రశ్నించారు....