Home Search
పశువులు - search results
If you're not happy with the results, please do another search
దత్తత గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటన..
సిద్ధిపేట: జిల్లాలోని నారాయణరావుపేట మండలం దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 37మంది లబ్ధిదారులతో కలసి డబుల్ బెడ్ రూమ్ లలో గృహా...
యాచారంలో చిరుతపులి సంచారం
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా పశువులు, మేకలపై దాడికి పాల్పడుతోందని చెబుతున్నారు. బుధవారం తాడిపత్రిలో చిరుతపులి మేకపోతును చంపి తిన్నది. నిన్న...
గంగానదిలో కొట్టుకొచ్చిన 37 పశువుల మృత కళేబరాలు!
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నగరంలోని కాళీ నది, గంగా నది సంగమం వద్ద వీధి కుక్కలు, పశువుల మృత కళేబరాలు కొట్టుకుపోతున్నాయని ఓ ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. కాళీ నది, గంగానది...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
ప్రకృతిని ఆరాధించే సంక్రాంతి పండుగ
సంక్రాంతి పండుగ పల్లె జీవితాన్ని ప్రతిభింభించేది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర వేసే శుభ దినాలే ఈ పండుగకు తార్కాణాలు. పల్లె ప్రజలు కళ్లాల నుంచి ధన్యాన్ని ఇళ్లలోకి చేర్చుకుని,...
చేతికొచ్చిన పంట చెల్లాచెదురు
నీట తడిసిన కల్లాల్లో ఆరబోసిన మిర్చి
వరుసగా రెండోరోజు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేసిన వర్షాలు
పలుచోట్ల పంట నష్టం అంచనాకు సిద్ధమవుతున్న అధికారులు
వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న ఆరుతడి పంటలు
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: ఊహించనివిధంగా...
కేంద్రం బియ్యం డ్రామా
నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్
అంతర్జాతీయ మార్కెట్కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
పొలిమేరల్లో పులులు!
కొమురంభీం జిల్లా పల్లెలను భయపెడుతున్న పులులు
పెంచకల్పేట మండలం, ఎల్లూరు శివారులో లేగదూడపై దాడి చేసిన పులి
కడెం ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో గొర్రెల మందలపై చిరుత దాడి
భయాందోళనలో...
జనారణ్యంలో పెద్దపులుల హల్చల్
* వరుసగా పశువులు మేకల మందలపై పులుల దాడులు
* మూగజీవాలపై పెద్దపులుల పంజా
మంచిర్యాల: జనారణ్యంలో పెద్దపులులు హల్చల్ చేస్తున్నాయి. అభయారణ్యంలో ఉండాల్సిన పెద్దపులు గ్రామాల పొలిమేరల్లోకి వచ్చి వరుసగా పశువులు మేకల...
యుపిలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం
నోయిడా: ఉత్తర్ ప్రదేశ్లోని జెవార్ ప్రాంతంలో ఒక మధ్యవయస్కురాలైన దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆదివారం ఉదయం గ్రామ పొలిమేరల్లోని పంటపొలాలలో పశుగ్రాసం కోయడానికి వెళ్లిన దళిత...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...
కర్నాటకలో భారీ వర్షాలు… జూరాలకు భారీ వరద…
మహబూబ్ నగర్: కర్నాటకలో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు...
నేడు బక్రీద్ పండుగ
పోటా పోటీగా పొట్టేళ్ల కొనుగోళ్లు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిహెచ్ఎంసి
గోవుల అక్రమ రవాణ కట్టడికి ప్రత్యేక చర్యలు
పట్టుబడ్డ పశువుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో బక్రీద్ పం డుగకు జిహెచ్ఎంసి...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...
గబ్బిలాల్లో మరిన్ని కరోనా వైరస్లు
చైనా పరిశోధకుల వెల్లడి
బీజింగ్ : ఏడాదిన్నర కిందట నుంచీ అందర్నీ ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ మూలాలు ఎక్కడ అని ఇంకా ఇదమిద్దంగా తేలని పరిస్థితుల్లో ఇలాంటి కరోనా వైరస్లే మరెన్నో గబ్బిలాల్లో...
మళ్లీ పులివేట
అటవీ శాఖ అధికారుల కసరత్తు
మూడు రోజుల్లో మూడు పశువులను చంపిన వైనం
జనాలు అప్రమత్తంగా ఉండాలిః మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కొమురం భీం జిల్లాలో పులి గడచిన నాలుగు రోజులలో మూడు పశువులను చంపేసింది. దీంతో...
దారికిరాని చైనా!
గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....
సింధూ నాగరికత ప్రజలు మాంసప్రియులు
ప్రాచీన వంట పాత్రలలో లభ్యమైన కొవ్వు అవశేషాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత హర్యానా, ఉత్తర్ ప్రదేశ్లో జరిపిన తవ్వకాలలో బయటపడిన సింధూ నాగరికతకు సంబంధించిన పింగాణీ పాత్రలలో లభించిన కొవ్వు అవశేషాలను బట్టి ఆ నాటి...
రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం
ఆంధ్రప్రదేశ్/చిత్తూరు : రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు మేపడానికి వచ్చిన శశికళ అనే మహిళ...
కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
వెంటాడిన అడవి పందులు కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
మన తెలంగాణ/లింగంపేట: గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణగూడ తండాలో ఈ...