Friday, May 3, 2024
Home Search

పశువులు - search results

If you're not happy with the results, please do another search
Crops and Roads damaged due to heavy rain in telangana

రోడ్లు, పంటలు వరదపాలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేని వానలు వరదతాకిడికి కోతకు గురైన రహదారులు, కొట్టుకపోయిన వంతెనలు, నీట మునిగిన పంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం, జనజీవనానికి ఆటంకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వందల...
Vuri dasturi books in Telangana

పల్లె హృదయ స్పందన ‘ఊరి దస్తూరి’

ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరివ్యాప్తిలో వెల్లువెత్తుతున్న సంకర సాంస్కృతి దాడిలో కుదేలవుతున్న పల్లె పాత బంగారపు విలువలన్నిం టిని మనముందు కుప్పపోసి మనల్ని మేల్కొల్పుతాడు. మార్పు అనివార్యం అయినప్పటికి దాని గుణాత్మకను కోల్పోతున్నప్పుడు...
India has lost 750 tigers in last eight years

కాజీపేటలో పశువుల మందపై పులి దాడి….

భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచిరించింది. మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేయడంతో రైతులు పరుగులు తీశారు. పులి దాడిలో రెండు పశువులు మృతి...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
June 1 World Milk Day

ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!

  ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
15 buffaloes died due to electric shock in Jagtial district

విద్యుత్ షాక్ తో 15 గేదెలు మృతి

మన తెలంగాణ/జగిత్యాల‌ః గాలివానకు తెగిపడ్డ విద్యుత్ తీగ.. 15 మూగజీవుల పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో మంగళవారం జరిగింది. అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు...
Ban on Maize crop during the Vanakalam season

వానాకాలంలో మక్కలపై నిషేధం

  70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది 2 లక్షల ఎ.లో కూరగాయలు ఇక హాట్‌కేకుల్లా మన పంటలు ఇది వ్యవసాయ విప్లవం జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్ 2,3 రోజుల్లో కలెక్టర్ల, రైతుప్రతినిధులతో...

ఆ రోజు నేను ఢిల్లీలో లేను

 రాజస్థాన్‌లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు  నిర్భయ దోషి ముఖేష్ తాజా పిటిషన్, కొట్టివేసిన ఢిల్లీ కోర్టు  క్షమాభిక్ష కోరుతూ రెండోసారి అక్షయ్ పిటిషన్  దోషులకు సమీపిస్తున్న ఉరిశిక్ష అమలు తేదీ న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు...
Education

ఉన్నది ఒకటే జీవితం

తెల్లవారింది. ఉదయం ఏడు గంటల య్యేసరికి... దొరగారి పశువుల కొట్టంలోకి అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఎంకటేసు. అక్కడ చాలా గేదెలతో పాటు...ఓ రెండు ఆవులూ ఉన్నాయి. రోజు ఎంకటేసులే ఆ గొడ్లచావిడి శుభ్రం చెయ్యాలి....

బిగ్ ‘C’ చీటింగ్!

  బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ స్క్రాచ్ పేరిట ఆకర్షణ క్యాష్ పాయింట్స్‌తో మోసం రూ.12 కోట్ల బహుమతుల ఎర బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం అన్నీ...
love

లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే!

“లిల్లీతో నాకు పరిచయం యెట్లా అయిందం టే!” అన్నాడు దామోదర్రావు, నేను పందిట్లో కి వచ్చేటప్పటికి. “దామోదర్రావుగారు ఏమిటో శలవిస్తున్నారే” అన్నాను. “వుండరా, నోరు మూసుకువిను” అన్నాడు కుమారస్వామి. “వింటాను! మొదటి నుంచి చెప్పమను”...
Fire

క్విక్ రెస్పాన్స్

కార్చిచ్చులను క్షణాల్లో ఆర్పివేసే బృందాలు  అడవి మంటలపై మెరుపుదాడులకు ప్రత్యేక టీమ్స్ ఐదుగురు సిబ్బంది, వాహనం, బ్లోయర్లతో క్విక్ రెస్పాన్స్ ఉపగ్రహాల ద్వారా దావానలాలను గుర్తించే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం వేసవి నేపథ్యంలో కదిలిన అటవీ...
TRS Party General Body Meeting on Sep 7

పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్‌సెంటివ్ ఇచ్చిన దయగల...

Latest News