Tuesday, May 21, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search
CM KCR Warangal Tour Cancelled

పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం

పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
DA release for Telangana govt employees soon

అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు: కెసిఆర్

హైదరాబాద్: పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే...
Vinod kumar comments on Etela rajender

ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్

ప్రజల కోసం కాకుండా సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు ఎందుకు ఓటేయాలి? ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఈటెల చెప్పనేలేదు ఐదు నెలలు నుంచి ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించని ఈటెల అలాంటప్పుడు ప్రజలు...
Union Minister Bhagwat Kishanrao visits LIC Central Office

ఎల్‌ఐసి సెంట్రల్ ఆఫీస్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక సేవల శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కారద్ సోమవారం ముంబైలోని ఎల్‌ఐసి సెంట్రల్ ఆఫీస్‌ను సందర్శించారు. ఎల్‌ఐసి చైర్‌పర్సన్ ఎం.ఆర్.కుమార్, మేనేజింగ్ డైరెక్టర్లు సిద్ధార్థ మొహంతి, మిని...
Telangana Need Equal Share of Water Says Rajat Kumar

వాయిదా వేయండి

కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్‌కుమార్ జల విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించం ప్రాజెక్టుల యాజమాన్య హక్కులు రాష్ట్రానివే బోర్డు నుంచి ప్రతిపాదన వచ్చాకే అప్పగింత నిర్ణయం కృష్ణ...
TRS concerntrate on development

ఈటెల చేయలేని అభివృద్ధి టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది: గంగుల

ఈటెల నిర్లక్ష్యంతో హుజురాబాద్ లో కుంటు పడ్డ అభివృద్ధిని టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది 70కోట్లతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు తెలంగాణ ఇంటి పార్టీ టిఆర్ఎస్ ముద్దు, ఢిల్లీ గులాము పార్టీలు వద్దు సంక్షేమ పథకాలు,...
Free bus travel for children under 12 years of age

ఆర్‌టిసి బస్సుల్లో పండగ అదనపు ఛార్జీలుండవు

దసరాకు నడిపే స్పెషల్ సర్వీసుల్లో మొదటిసారిగా మామూలు ఛార్జీలు మన తెలంగాణ/హైదరాబాద్ : బస్సు ప్రయాణికులకు ఆర్‌టిసి సంస్థ తీపి కబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు...
CM KCR announces action plan to settle Podu lands

పోడు సాగు అడవి బయటే

నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి కార్యాచరణ అటవీ పరిరక్షణ...
CM KCR Debate on welfare in legislature

ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ

త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం కేంద్రం వద్ద నిధులు...
PM Poshan scheme for govt school children

మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్

  తాజా వేడివేడి ఆహారం మధ్యాహ్న భోజనం రద్దు కేంద్ర కేబినెట్ ఆమోదం 11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
AYUSHMAN cards is completed within a year

ఏడాదిలో వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి

న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆయుష్మాన్...
Double bedroom houses opened in Rasoolpur

అప్పుడు గుడిసెలు ఉండేవి… ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…

మేడ్చల్: కెసిఆర్ ప్రభుత్వం అందరికి గౌరవంగా ఒక ఇల్లు ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పేదవారికి ఇస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గం లో...
Two Members dead in car fell into canal in ap

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

అమరావతి:  కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు వద్ద జరిగింది. బోండాడ సుమంత్(31), కోడే శరత్(28) అనే...
Farmers should focus on alternative crops:KTR

ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’

వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
Minister KTR who distributes healthcards to water board employees

జలమండలి ఉద్యోగులకు ఆరోగ్యభద్రత

5015 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు దేశవ్యాప్తంగా వెయ్యి ఆసుపత్రుల్లో వైద్యసేవలు ప్రతిఏటా హెల్త్ ఇన్యూరెన్స్‌కు రూ. 6.78 కోట్లు చెల్లింపు ప్రగతిభవన్‌లో హెల్త్‌కార్డులు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ, హైదరాబాద్ :...
Lakkora MPTC joined in TRS Party

టిఆర్ఎస్ పార్టీలో చేరిన లక్కోరా ఎంపిటిసి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం లక్కోరా ఎంపిటిసి ఈర్మ గంగామణి బిజెపి పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్...

విలీన దినోత్సవంపై రాద్ధాంతం చెయ్యొద్దు: బోడకుంటి

హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు అని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా...
Rajaram Yadav praise cm kcr

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్

ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్   మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఎసి...
TRS Candidate Gellu Srinivas Must Win : Harish Rao

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

కరీంనగర్: గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కల్లు డిపోలు తెరిపించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల...
Central govt should stand by Farmers:Niranjan reddy

దొడ్డు బియ్యం సేకరించండి

ఎఫ్‌సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది అర్ధంతరంగా ఆపివేయడం తగదు సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోంది ఎఫ్‌సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇచ్చి...

Latest News