Home Search
- search results
If you're not happy with the results, please do another search
Cartoon 20-01-2020
RTI Worker ask on Modi...
2 వేల వార్డులు కాదు… అక్కడ 20 వార్డుల్లో ఒక్క వార్డు బిజెపి గెలువదు: హరీష్
సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బహిరంగ...
ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..
గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్...
చాలా చిన్నవాళ్లం.. భారత్పై ప్రతీకారం తీర్చుకోలేం
లాంగ్కావి(మలేషియా):పామాయిల్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకున్న భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి...
స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..
బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ షురూ
హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత అందరీ చూపులు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపైనే పడింది. పైగా హిందీలో రీమేక్ గా తెరకెక్కిన పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద...
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సివిల్ లైన్స్ లోని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట కార్యాలయంలో సోమవారం ఉదయం దురదృష్టశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి, బొల్తా కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి...
ఎపి అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. టిడిపి, జెఎసి నేతలు గృహ నిర్భందం
అమరావతి: ఎపిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు టిడిపి, జెఎసి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆదివారం రాత్రి...
సిఎఎపై వ్యతిరేకత రాజ్యాంగ విరుద్ధం
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు అనడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం అమలయ్యేలా చూడడం...
చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్
వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని
చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
2002లో కరోనా కాటుకు 650 మంది మృతి
చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక
బీజింగ్: చైనాలోని...
టాటా.. వీడ్కోలు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటిష్ రాజకుటుంబంతో విడిపోయారు. ఈ మేరకు ససెక్స్ డ్యూక్, డచెస్లు ఆదివారం నిష్క్రమణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటిని బ్రిటన్ రాజకుటుంబం ఆమోదించింది....
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
మధ్యతరగతికి ఊరట
5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు
కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు
విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...
భార్యను ఏడు సార్లు కాల్చి తానూ…
పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్...
నా నిజ స్వభావానికి దగ్గరైన పాత్ర చేశా
మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై...
దావోస్లో కెటిఆర్
నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి
సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా...
3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!
జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా
త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన?
హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...