Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని గూడురు ప్రాంతం సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం...
కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం…… నలుగురు మృతి
జాతీయ రహదారి 163పై రెండు కార్లు ఢీ
నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
మనతెలంగాణ/కొడంగల్/కొడంగల్రూరల్: వికారాబాద్ జిల్లా కొడంగల్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు...
భూ తగాదాలతో ముగ్గురిని చంపిన ప్రత్యర్థులు
కాటారం: భూతగాదాలతో ప్రత్యర్థులు ముగ్గురిని దారుణంగా చంపిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో శనివారం చోటుచేసుకుంది. మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నిరోజులుగా వీరి మధ్య...
జడ్చర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మనతెలంగాణ/జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంక్రీట్ మిక్సర్ లారీ వేగంగా రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో...
చైనా ఇనుప గనిలో ప్రమాదం: 13 మంది కార్మికుల మృతి
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో ఇనుప గనిలో చిక్కుకుపోయిన 13 మంది కార్మికులు మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన డైక్జియన్ కౌంటీలోని డహోంగ్కై ఇనుప గని...
ఎపిలో భగ్గుమన్న ఫ్యాక్షన్
కర్నూలులో ఇద్దరు టిడిపి నాయకుల దారుణ హత్య
కర్నూలు : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గురువారం నాడు టిడిపి నాయకులు వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి...
కేంద్రం ట్విట్టర్ ను నియంత్రించలేకపోతోంది: మమత
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను నియంత్రించలేకపోతోందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కట్టడి చేయలేకే ట్విట్టర్ ను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తనను కూడా ఎదుర్కోలేకపోతోందని మమతా...
కారు-ట్రక్కు ఢీ: పది మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లా తారాపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు. వాహనదారుల...
ఊరి చెరువులో మునిగి నలుగురు పిల్లల మృతి
భావ్నగర్ (గుజరాత్): భావ్నగర్ జిల్లా మోటివావ్డి గ్రామం చెరువులో స్నానం చేస్తూ నలుగురు పిల్లలు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మరీ చిన్నారులు. 10 నుంచి 13 ఏళ్ల లోపు ఈ పిల్లల...
ఆటోను ఢీకొన్న లారీ ఇద్దరు దుర్మరణం
మనతెలంగాణ/సదాశివనగర్: కామరెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పద్మాజివాడి చౌరస్తా వద్ద జరిగిన ఈ...
ఇంట్లో గొడవలు.. తల్లి, ఐదుగురు కూతుళ్లు ఆత్మహత్య
రాయ్పూర్: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
నిజామాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య….
నిజామాబాద్: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మీపూర్ లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మోహన్, లక్ష్మీ...
సరయూ నదిలో కొట్టుకుపోయిన ఐదుగురు యువకులు
పితోర్గఢ్: ఉత్తరాఖండ్లోని సరయూ నదిలో బుధవారం ఐదుగురు యువకులు మునిగిపోయారు. పితోర్గఢ్ జిల్లా గంగోలీహత్ సమీపంలోని నదిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో స్నానానికి వెళ్లగా...
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
మున్నేరు: ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని మున్నేరు వాగులో దూకి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...
లారీని ఢీకొట్టిన ట్రాలీ ఆటో : ఇద్దరు మృతి
కొత్తకోట: వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కడుకుంట్ల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్రాలీ ఆటో లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే...
18మంది అగ్నికి ఆహుతి
పుణె శివార్లలోని శానిటైజర్ల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం
మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలు, మరో 17 మంది కార్మికులు గల్లంతు?
పుణె: కరోనా, లాక్డౌన్ల దశలో మహారాష్ట్రలోని పుణేలోని ఎస్విఎస్ అక్వా టెక్నాలజీస్ కెమికల్ ఫ్యాక్టరీలో...
ఓజిలి మండలంలో విషాదం
అమరావతి: నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం రాజుపాలెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి చెరువులో మునిగిపోయారు. చిన్నారులను కాపాడే క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతులను హేమంత్(6),...
యువ జంట ఆత్మహత్య
భువనేశ్వర్: యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం మయుర్భంజ్ ప్రాంతం ధనసుల్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బౌలా సింగ్(20), సిమా సింగ్(18) అనే యువ జంట...
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం
మన తెలంగాణ/కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు...
కారు-బైకు ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్: జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండలం అక్కరాజపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు....