Home Search
మావోయిస్టు - search results
If you're not happy with the results, please do another search
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
గ్రామ కమిటీ, మిలీషియా సభ్యులు
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ గ్రామకమిటీ సభ్యులు, మిలీషియా సభ్యులు ఐదుగురు జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట గురువారం లొంగిపోయారు. భద్రాచలం పోలీస్సబ్ డివిజన్ పరిధిలోని చర్ల సర్కిల్లోని చర్ల...
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు
లతేహర్/మెడినినగర్: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ...
మాజీ మావోయిస్టుల ఇళ్లలో ఎన్ఐఎ సోదాలు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ మావోయిస్టులు రవిశర్మ, అనురాధ ఇళ్లలో ఎన్ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు....
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్జి జవాన్లు...
ఎన్కౌంటర్కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది:మావోయిస్టు పార్టీ
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గ్యారపట్టి ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. గ్యారపట్టి ఎన్కౌంటర్ బూటకమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. పోలీసులే ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని, అమాయక ప్రజలకు...
26మంది మావోయిస్టుల ఎన్కౌంటర్
నెత్తుటి మడుగులో గడ్చిరోలి
మావోయిస్టుల ఆచూకీ తెలుసుకొని కూంబింగ్కు వెళ్లిన కమాండో దళం శనివారం తెల్లవారుజామున దళంపై కాల్పులు జరిపిన మావోయిస్టులు కొనసాగిన ఎదురుకాల్పులు 12మంది నక్సల్స్తో హోరాహోరీ పోరు తొలుత నలుగురే...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల...
మావోయిస్టు సీనియర్ నేత కిషన్దా అరెస్టు
ఆయన భార్య షీలా మరాండీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాంచీ : అగ్రస్థాయి మావోయిస్టు నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దాను చత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి...
ఇంటిలిజెన్స్ అధికారిని హతమార్చిన మావోయిస్టులు..
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఉమేష్ మర్కాం అనే ఇంటిలిజెన్స్ అధికారిని మావోయిస్టులు హత్యమర్చారు. టెట్టెం గ్రామంలో మంగళవారం రాత్రి మావోయిస్టులు, ఉమేష్ మార్కంను హత్య చేసి, మృతదేహంను రహదారిపై వదిలి వెళ్లిపోయారు....
చత్తీస్గఢ్లో మరో 43 మంది మావోయిస్టుల లొంగుబాటు
సుక్మా : చత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పోలీసులు పూనా నర్కోమ్ (గోండు భాషలో కొత్తడాన్ అని అర్థం) క్యాంపయిన్ బాగానే పనిచేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి...
ఆర్కే అంత్యక్రియల ఫొటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు-కొండపల్లి సరిహద్దు...
లఖింపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
వరంగల్: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఘటనను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శనివారం లేఖ విడుదల చేశారు. లఖిoపూర్ లో కేంద్ర హోంశాఖ సహాయ...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో అమిత్ షా భేటీ..
న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోంశాఖ సమావేశం…
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు....
మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి యువకుడికి తీవ్ర రక్తస్రావం..
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లాలోని లెనిన్ కాలనీకి చెందిన బ్రహ్మనాయుడు సోమవారం ఉదయం తన బైక్ పై వెళుతుండగా ఒక చెట్టు దగ్గర మావోయిస్టుల...
ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవార ఉదయం జిల్లాలో గొంపాడ్ కన్నాయ్ గూడెం అటవి ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై మావోయిస్టులు...
మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు దుర్మరణం
చత్తీస్గఢ్లో, నారాయణపూర్ జిల్లాలో
ఐటిబిపి పోలీసులపై దాడి
ఆయుధాలతో పరారీ ఐటిబిపి క్యాంపు
కార్యాలయం సమీపంలోనే ఘటన
మన తెలంగాణ/కొత్తగూడెం : చత్తీస్గఢ్లో కూంబింగ్లో ఉన్న ఐటిబిపి పోలీసులపై శుక్రవారం మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ...
చింతగుఫాలో ఎదురు కాల్పులు: మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుఫాలో అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు...
మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు
ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ...
కరోనాతో మావోయిస్టు అగ్రనేత వినోద్ మృతి
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడిన మావోయిస్ట్ అగ్రనేత వినోద్ మృతి చెందాడు. సీనియర్ మావోయిస్టు నేత వినోద్ కరోనా కారణంగా అతని శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో మరణించినట్లు దంతెవాడ ఎస్పి...