Tuesday, May 7, 2024
Home Search

మిషన్ కాకతీయ - search results

If you're not happy with the results, please do another search
Rahul has once again proved that he is a Pappu: Redco Chairman Y. Satish Reddy

పప్పు అని మరోసారి నిరూపించుకున్న రాహుల్: రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఎద్దేవా

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను పప్పు అని మరోసారి నిరూపించుకున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆదివారం నాడొక...

కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదు

లోకేశ్వరం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అమూల్యమైన రాష్ట్ర సంపదను దోచుకోవడమే తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని ముథోల్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్...

మాయల మరాఠి ముఖ్యమంత్రి కెసిఆర్

లోకేశ్వరం : అధికార దాహం కోసం పూటకో మాటతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న మాయల మరాఠి, అబద్దాలకోరు ముఖ్యమంత్రి కెసిఆర్ అని ముథోల్ నియోజకవర్గ బిజెపి కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు...

పెంటోని చెరువు నుంచి నీటి విడుదల

బిజినేపల్లి రూరల్ ః మండల పరిధిలోని పాలెం పెంటోని చెరువులో బుధవారం ఎంపిపి పుప్పాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజులు వానాకాలం దృష్టా రైతులు పంటలు పండించుకునేందుకు చెరువు నీటిని...

తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
Finance Success Celebrations

ఆర్థిక విజయోత్సవాలు

దశాబ్ది వేడుకలపై నిపుణుల విశ్లేషణ అభివృద్ధికి అద్దం పట్టాయంటూ అభివర్ణన తొమ్మిదేళ్లలో రూ.18.35లక్షల కోట్ల వ్యయం ఇందులో అభివృద్ధి, సంక్షేమాలకే రూ.10లక్షల కోట్లు క్యాపిటల్ వ్యయంలో టాప్ మన తెలంగాణ/హైదరాబాద్: సంచలనాత్మకమైన అభివృద్ధి,...

మెదక్‌లో అసంపూర్తిగా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాలు

మెదక్ మున్సిపాలిటీ: 2016 మార్చి 14 రోజున స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి మిషన్ కాకతీయలో భాగంగా మెదక్ పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా మార్చటానికి తొ మ్మిది...
KCR working for Telangana

తెలంగాణ కోటి ఎకరాల మాగాణికి కెసిఆర్ అహర్నిశలు కృషి

హైదరాబాద్ : తెలంగాణ కోటి ఎకరాల మాగాణిని చేసేందుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో...

అమరుల త్యాగాల వల్లే నేటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

వేములవాడ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరులకు అంకితం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ...

తెలంగాణ కోటి ఎకరాల మాగాణికి సిఎం అహర్నిశలు కృషి

హైదరాబాద్ : తెలంగాణ కోటి ఎకరాల మాగాణిని చేసేందుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో...

దేవాలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి

రేగొండ: సమ్మక్క సారలమ్మ, యాదాద్రి పుణ్యక్షేత్రం వైభోగం యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయానికి తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...

అభివృద్ధిని సగర్వంగా చాటి చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలు

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొ ని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సం దర్భంగా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన...

అభివృద్ధిని ఓర్వలేకనే ఆరోపణలు

ములుగు : నాడు జరిగే అభివృద్ధిలో నేడు రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎంఎల్‌ఏ సీతక్క చిల్లర వేషాలు వేస్తూ తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని బిఆర్‌ఎస్‌లో ఉన్నవారు ఎవరు కూడా...

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

జగిత్యాల : చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందనే నానుడికి అనుగుణంగా సిఎం కెసిఆర్ చెరువులు, కుంటలు అభివృద్ది చేయ డం వల్లే జలకళ సంతరించుకుని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే...

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌దే

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్ల ద్వారా నీళ్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దని రాష్ట్ర ఉపాధి కల్పన...

నాది అభివృద్ధి, సంక్షేమ బలం

మాక్లూర్: నాది అభివృద్ధి, సంక్షేమ బలం, కాంగ్రెస్, బిజెపిలది క్షుద్ర రాజకీయాలని పియుసి ఛైర్మన్, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆదివారం...
CM KCR to visit Maharashtra on June 26

ఇప్పుడు తెలంగాణ ఓ నిండుకుండ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 18వ తేదీన మంచినీళ్ల పండుగను నిర్వహిస్తున్నారు. 18న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సమాజంలోని సకల జనులకు...

సంపూర్తి చేయని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి

దోమకొండ: ప్రభుత్వ పనులు పూర్తిస్థాయిలో చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపిపి కానుగండి శారద, జెడ్‌పిటిసి తీగల తిర్మల్ గౌడ్ అన్నారు. దోమకొండ మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం తన అద్యక్షతన...

ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదు

మక్తల్ : మక్తల్ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు సైతం మక్తల్‌లో జరిగే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తూ, తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడం తగదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి...

మన ఊరే ఉత్తమం..

భద్రాద్రి కొత్తగూడెం : దేశంలోనే ఉత్తమ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామపంచాయతీ నిలిచింది. వర్షపు నీటిని వృథాగా పోకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే రీతిలో భూగర్భ జలాలను...

Latest News