Home Search
మిషన్ కాకతీయ - search results
If you're not happy with the results, please do another search
మన ఊరే ఉత్తమం..
భద్రాద్రి కొత్తగూడెం : దేశంలోనే ఉత్తమ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామపంచాయతీ నిలిచింది. వర్షపు నీటిని వృథాగా పోకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే రీతిలో భూగర్భ జలాలను...
గుండాల మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా
గుండాల: గుండాల మండలాన్ని దత్తత తీసుకోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్
బాన్సువాడ: అభివృద్ధ్ది, సంక్షేమ రంగాలల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని మిగిలిన రాష్ట్రాలకు మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాన్సువాడ మండలంలోని కొల్లూర్...
కాంగ్రెస్ పాలనలో దేశం దివాళా..
జనగామ ప్రతినిధి : కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో ప్రజలు విశ్లేషించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...
తాగునీటి కష్టాలకు రామ్, రామ్
శివుని తలపై ఉన్న గంగను ప్రజల నీళ్ల కష్టాలను తీర్చడం కోస భువికి పంపినట్లు మనం చదువుకున్నాం. కానీ ప్రస్తుతం మనం తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి...
తెలంగాణలో ఉత్తమ గ్రామీణాభివృద్ధి
ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టి కృషితో గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రానికి వస్తున్న అవార్డులే చెప్తున్నాయి. ఎందుకంటె దేశంలోనే మరెక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ప్రతి...
అద్భుతాలు చేయాలంటే సిఎం కెసిఆర్ తరువాతే ఎవరైనా : గాంధీ
గచ్చిబౌలి: కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఏండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించి వందేళ్ల ప్రగతిని సాధించందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
సిఎం కెసిఆర్ హయాంలో తెలంగాణ పురోగమిస్తుంది
సంగారెడ్డిలో 2కే రన్తో సందడి
జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్
సంగారెడ్డి: 9 పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్నీ సిఎం కెసిఆర్ ముందు చూపుతో అన్నిరంగాల్లో అభివృద్ది చేసి దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టారని...
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రతి ఫలించిన కవి సమ్మేళనం
సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలలో భాగంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కవి సమ్మేళనం జరిగింది. సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ...
తెలంగాణలో స్వర్ణయుగం
ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న రాష్ట్రం
అన్నిరంగాల్లోనూ మనమే దేశానికి ఆదర్శం
దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఆదిభట్ల: తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం...
అద్భుతమైన అభివృద్ధి దిశగా తెలంగాణ: ఎమ్మెల్యే వొడితల
హుస్నాబాద్: ప్రభుత్వ పాలన వ్యవస్థ గ్రామస్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు అని తద్వారా అద్భుతమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తుందని సిఎం కెసిఆర్ దార్శనికతకు నిదర్శనం అని హుస్నాబాద్...
మావి దేశమంతా మెచ్చుకుంటున్న పథకాలు
ఆర్మూర్ : ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ సంబురాలపై కాంగ్రెస్, బిజెపి నాయకులు విషం కక్కుతున్నారని ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే వారికి ఎందుకంత అక్కసు అని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్ఏ, బిఆర్ఎస్...
బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షం
అక్కన్నపేట: పరిపాలన సౌలభ్యం కోసం దేశంలోనే ఆదర్శనీయంగా పాలన సేవలు సులభతరం చేయడానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని హుస్నాబాద్...
సబ్బండ వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పీర్జాదిగూడ పరిధిలోని ప్రతిఒక్కరు ఈ సంబురాలలో...
అంగరంగ వైభవంగా చెరువుల పండగ
అంగరంగ వైభవంగా చెరువుల పండగ....
బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు
చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు
ఉత్సవాలల్లో పాల్గొన్న...
మండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు
జగద్గిరిగుట్ట: చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం...
పట్నంలో ఘనంగా చెరువుల పండుగ
హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నీటి కరువు ప్రాంంగా ఉండేదని నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో అన్ని...
ప్రాజెక్టులతో గ్రామ చెరువులకు జలకళ
బెజ్జంకి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా ఊర చెరువులకు రూపకల్పన చేసుకున్న తర్వాత ఏడాదంతా చెరువులు నీటితో జలకళ సంతరించుకున్నాయని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే రసమయి...
చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మునిపల్లి: చెరువుల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూర పండుగ ఉత్సావల్లో భాగంగా గురువారం మండలంలోని...
ఊరురా ఘనంగా చెరువుల పండుగలు
ఝరాసంగం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండలంలోని ఏడాకులపల్లి, జిర్లపల్లి, బర్దిపూర్, గంగాపూర్, మేదపల్లి, చిలేపల్లి గ్రామాలలోని చెరువుల వద్ద...