Home Search
భారీ వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర...
ఎపిలో వరద విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సిపిఐ...
తిరుపతి వరదలపై బాధ వ్యక్తంచేసిన చిరంజీవి
హైదరాబాద్: తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం...
రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
కశ్మీర్లోయ భద్రతపై షా ఆరా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం
34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు
కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్లు ధ్వంసం
వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు
300 మందిని కాపాడిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
నైనిటాల్కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ముఖ్యమంత్రికి...
కేరళలో వర్షబీభత్సం
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం
కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర...
భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తే…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగభాగం 334 చదరపు కి.మీలు మునిగిపోతుంది
ఎల్బీనగర్, చార్మినార్ జోన్, కూకట్పల్లి, అల్వాల్లపై అధిక ప్రభావం
నీటి కాల్వల ఆక్రమణలతో ముంపు ప్రాంతాలు....
బిట్స్ పిలానీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరం...
మళ్లీ ముంచింది
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, హైదరాబాద్లో మళ్లీ అదే బాదుడు
రహదారులపై ట్రాఫిక్ జాం, మునిగిన లోతట్టు ప్రాంతాలు
మరి మూడు రోజులు భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురంభీం, అసిఫాబాద్,
నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్...
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
బొగ్గు సరఫరాలను పెంచుతున్నాం
కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో...
బొగ్గుకు కొరత లేదు
సరఫరాలోనే లోపం, విద్యుత్ సంక్షోభం రాదు : కేంద్రం ప్రకటన
వాస్తవ విరుద్ధంగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
ప్రస్తుతం కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద...
వరద జలాలతో జంట జలాశయాల్లో పెరిగిన పూడిక
సమీప ప్రాంతాల నుంచి మట్టి, చెత్త చెదారం ప్రాజెక్టులోకి
ఏటా రెండు అడుగుల వరకు పేరుకపోతున్న మట్టి
పూడికతీత పనులు చేపడితే మరో రెండు టిఎంసీలు నీరు నిల్వ
ముందుగా అక్రమ నిర్మాణాలు తొలగించాలంటున్న స్థానికులు
హైదరాబాద్: గ్రేటర్...
కుండపోత…. కుంభవృష్టి…
అతలాకుతలం అయిన నగరం
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రాకపోకలు స్తంభించిన విజయవాడ జాతీయ రహదారి
చంపాపేట్ నాలాలో వ్యక్తి గల్లంతు
హైదరాబాద్: కుండపోత, కుంభవృష్టి నేపథ్యంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు....
గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద పెరుగుతున్న ఉధృతి,పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు, దిగువకు వదులుతున్న అధికారులు
మనతెలంగాణ/ హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఎగువ నుంచి వస్తున్న...
క్షేత్ర స్థాయిలో చెరువులు తనిఖీ చేయండి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
పరిరక్షణకు 15ప్రత్యేక బృందాలు ఏర్పాటు
అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక
ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం...
చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగిస్తాం: మంత్రి సబితా
రంగారెడ్డి: రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని గగన్ పహాడ్ అప్పా చెరువును రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్పా చెరువులోకి భారీగా...
శాసనసభ సమావేశాలకు మూడు రోజులు విరామం
మన తెలంగాణ/హైదరాబాద్ : గులాబ్ తుపాన్, భారీ వర్షాల దృష్టా తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 28న ప్రభుత్వం సెలవులు ప్రకటించిన...
ఏ మూలనైనా విశిష్టతతే
భారతీయ సంతతికి మోడీకితాబు
వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
నాలాలు కట్టుదిట్టం
భారీ వర్షాలు, వరదల నుంచి
నగరాన్ని కాపాడడానికి, నాలాలు
చెరువుల రక్షణ అభివృద్ధి కోసం
అవసరమైతే ప్రత్యేక చట్టం
సమగ్ర కార్యాచరణకు జిహెచ్ఎంసి
ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి
కెటిఆర్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: భవిష్యత్లో నగరంలో వరద కష్టాలను నివారించేందుకు నాలాల అభివృద్ధిపై సమగ్ర...