Home Search
భారీ వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 10న నైరుతి రాష్ట్రాన్ని తాకుతుంది. కానీ ఈ ఏడాది ఐదు రోజుల ముందుగానే నైరుతి...
విద్యుత్ సరఫరాలో అద్భుత విజయం
హైదరాబాద్: ఆరేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగానే విద్యుత్ సరఫరాలోనూ అద్భుత విజయాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 2014 నవంబర్ నుంచి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను టిఆర్ఎస్...
నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. బాగా తగ్గిన ఉష్ణోగ్రత
వణిపోతున్న నగర వాసులు
హైదరాబాద్: నివర్ తుఫాన్ ప్రభావం నగరం మీద కూడా పడటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దాంతో నగరం నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణికి పోతున్నారు. దానికి...
12 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనున్న ‘నివార్’
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘నివార్’ తుఫాను పశ్చిమదిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం 11.30 గంటలకు నైరుతి బంగళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కి.మీలు, చైన్నై దక్షిణ ఆగ్నేయ దిశగా...
ఎలక్షన్ నేపథ్యంలో వైరస్ ‘ఫీయర్’…!
బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, ఆత్మీయ కలయికలతో ఆందోళన
45 శాతం మంది మాస్కు, భౌతిక దూరాన్ని పాటించట్లేదని గుర్తించిన వైద్యశాఖ
మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని టెన్షన్ పడుతున్న ప్రజలు
సెకండ్ వేవ్ దృష్ట్యా తగిన జాగ్రత్తలు...
సర్టిఫికెట్ కోల్పోయిన వారికి డూప్లికేట్ సర్టిఫికెట్ల జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా డూప్లికేట్ మార్కుల మెమోలను జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 143...
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ర్యాపిడ్ టెస్టులు
హైదరాబాద్: నగరంలో కరోనా త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ ఉచితంగా నిర్వహించే ర్యాపిడ్ టెస్టులకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చలికాలం కావడంతో చాలామంది జలుబు, దగ్గు లక్షణాలతో వస్తున్నట్లు, రోజుకు...
రోడ్ల మరమ్మతు పనులు చేపట్టిన జిహెచ్ఎంసి
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరంలో దెబ్బతిన్న రోడ్లమరమ్మతుల పనులను చేపట్టినట్లు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ జియాఉద్దిన్ తెలిపారు. తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఇటీవల నిర్వహించిన...
తెలంగాణలో పొడి వాతావరణం
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం...
మహారాష్ట్ర రైతులకు రూ పదివేల కోట్ల ప్యాకేజీ
ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో...
గ్రేటర్లో.. కళ తప్పిన దసరా
కోనుగోళ్ళు... ప్రయాణాలకు దూరంగా ఉన్న నగర ప్రజలు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో దసర పండగా అనగానే అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంగా కాక ముందే ప్రతి వీధిలో అమ్మవారి...
అక్కున చేర్చుకుంటూ.. ఆత్మ స్థైర్యాన్నిస్తూ
వరద ముంపు బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కెటిఆర్ పర్యటన
బాధితుల సమస్యలను ఓపికగా వింటూ అక్కడిక్కక్కడే పరిష్కారం
సికింద్రాబాద్, ఉప్పల్ నియోజక వర్గాల కాలనీ ప్రజలకు రూ. 10వేల ఆర్థిక సాయం
శిబిరాల సందర్శన, బాదితులకు అందుతున్న...
నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన, నష్టం అంచనా
సిఎం కెసిఆర్ లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సిఎం కెసిఆర్ ఇటీవల...
విరాళాల వెల్లువ
సిఎం సహాయనిధికి జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగ సంఘాలు రూ.33కోట్ల భారీ విరాళం
రూ.5 కోట్లు ప్రకటించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
హైదరాబాద్ వరదలపై మాజీ గవర్నర్ నరసింహన్ ఆందోళన, ప్రభుత్వ సహాయక పునరావాస...
ఉల్లిగడ్డల దిగుమతులపై ఆంక్షల సడలింపు
మార్కెట్లోకి బఫర్ స్టాక్
ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధర అనూహ్యంగా పెరగడంతో దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులను వేగంగా...
మీకు మేమున్నాం..
అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం
ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి...
ఆపన్న హస్తాలు
సిఎం కెసిఆర్ పిలుపుకు అనూహ్య స్పందన
భారీగా విరాళాలు ప్రకటిస్తున్న వివిధ రాష్ట్రాల సిఎంలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు
రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటింటిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
రూ.2 కోట్లను ప్రకటింటిన పశ్చిమ బెంగాల్ సిఎం...
సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్త సర్టిఫికెట్ల జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో తమ సర్టిఫికెట్లు...
శిథిల భవనాలు ఖాళీ చేయాలి: జిహెచ్ఎంసి కమిషనర్
హైదరాబాద్ : నగరంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున ప్రజల ప్రాణాలను కాపాడుటకు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ చెప్పారు. వర్షాలు పడుతున్నందున శిథిల భవనాలు ఖాళీ చేయాలని...
వరదల గాయాలకు రూ. 550 కోట్లు
మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం
వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష,
పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు
నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం
200 నుంచి 250 బృందాలతో...