Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
ఆర్బిఎల్ కథ ముగియలేదు…
ఇంకా ఉంది... వందల్లో బాధితులు
క్రెడిట్ కార్డుల పేరుతో దోచుకున్న నిందితులు
వేటాడుతున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ : క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య పెరుగుతుండడంతో సైబర్ నేరస్థుల కన్నువారిపై పడింది. బ్యాంక్లో...
బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీపార్వతి
మనతెలంగాణ/హైదరాబాడ్ : దివంగత ఎన్టిఆర్ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని ఎపి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
ఆర్బిఎల్ నకిలీ కాల్ సెంటర్…
స్పూఫింగ్ కాల్స్ చేస్తున్న నిందితులు
బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం
ఢిల్లీ, మధ్యప్రదేశ్లో కాల్ సెంటర్లు
క్రెడిట్ కార్డు పేరుతో ఛీటింగ్
దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొట్టేసిన నిందితులు
16మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన...
క్రెడిట్ కార్డుల ఛీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
పరారీలో మరో నిందితుడు
హైదరాబాద్: క్రెడిట్ కార్డు బోనస్ పాయింట్ల పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా...
రేపు తొలి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆరంభించనున్నారు. ఒకప్పుడు హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అని పిలువబడే రైల్వే స్టేషన్ను పునరుద్ధరించి ప్రపంచ ప్రమాణాల స్థాయికి మెరుగుపరిచారు....
కాంగ్రెస్లో ఈటల చిచ్చు
భట్టిపై కెసి వేణుగోపాల్ సీరియస్, సమన్వయలోపమే హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓటమికి కారణం : పొన్నం, పార్టీ సంప్రదాయ ఓటు ఏమైంది? : విహెచ్, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంపై ప్రశ్నించిన ఉత్తమ్
జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడంపై...
ప్రయాణీకుడి ట్వీట్తో బస్ ఛార్జీలు సవరించిన సజ్జనార్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ఆర్టిసి నష్టాల్లో ఉంది, ప్రతి రూపాయికి ఆర్టిసికి కీలకమైన ప్రస్తుత తరుణంలో ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్కు స్పందించిన ఆర్టిసి గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు...
సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు అరెస్ట్
హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్ రావు మోసం చేశారు. దీంతో శ్రీదర్...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
19మంది అమ్మాయిల జీవితాలతో క్రూరక్రీడ
చర్చిలో పియానో వాయిస్తూ ట్రాప్
మనతెలంగాణ/ నల్లగొండ : చర్చిలో పియానో వాయించి అమ్మాయిల్ని ఆకర్శించాడు. ప్రేమ, పెళ్లిల పేరిట యువతుల్ని లోబర్చుకోవడం...డబ్బులు దండుకొని వదిలేయడం...ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో నాకు లీడర్లు,...
గులాబీ దండుకు ప్రతిపక్షాల గుండె అదరాలి: కెటిఆర్
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు ఈనెల 29న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు గులాబీ దండు కదిలితే ప్రతిపక్షాల గుండె అదరాలి అని టిఆర్ఎస్...
నల్లగొండలో బయటపడిన భర్త రాసలీలలు…
నల్లగొండ: భార్యను మోసం చేసిన కేసులో భర్తను అరెస్టు చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి పియానో వాయిస్తూ మహిళతో...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
క్రిప్టో కరెన్సీ ముఠా అరెస్ట్
నారపల్లికి చెందిన బాధితుడి నుంచి రూ.80లక్షలు వసూలు
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల...
సైబర్ నేరగాళ్ల సరికొత్త పంథా
తాజాగా ఇపిఎఫ్ పేరిట మోసాలు
సైబర్ క్రైంకు క్యూ కడుతున్న బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. శని,ఆదివారాల్లో నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.40 లక్షలకు పైగా...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షి మరో కేసులో అరెస్టు?!
ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసవిని గురువారం పుణే పోలీసులు గురువారం అరెస్టు చేసింది. అయితే వేరే కేసులో ఈ అరెస్టు...
కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?
పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
ట్రైనీ ఐఎస్ఎస్పై యువతి ఫిర్యాదు
పెళ్లి పేరుతో మోసగించినట్టు ఆరోపణ
పెళ్లి పేరుతో మోసగించాడని
ట్రైనీ ఐఎస్ఎస్పై యువతి ఫిర్యాదు
కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ట్రైనీ ఐఎఎస్ తనను పెళ్లిపేరుతో నమ్మించి మోసగించాడని హైదరాబాద్ కూకట్పల్లి పోలీ స్స్టేషన్లో...