Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ..
అమరావతి: ఎపి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు పథకాల కింద నేరుగా రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమచేసింది. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సిఎం వైయస్ జగన్ కంప్యూటర్ మీట...
నేను కూడా రొమాంటిక్ అయిపోయా
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం ఈనెల 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి...
అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధం
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’(సాలా క్రాస్ బ్రీడ్). పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులకు ఐఫీస్ట్ కానుంది. విజయ్...
మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథ
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి...
హీరో ఆకాష్లో ఓ ఫైర్ ఉంది
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం ఈనెల 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి...
ఇక వ్యవసాయ ప్రగతి
ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు
ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం
రేవంత్-ఈటల రహస్య ఒప్పందం
విభజన హామీలను విస్మరించిన కేంద్రం ,...
వారం ముందుగానే ‘రొమాంటిక్’…
హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఆ...
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్ష…
హైదరాబాద్: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సిఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి...
పుట్టుకలు మాత్రమే తెలంగాణవి…. ఆత్మలు ఆంధ్రావి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: పాలమూరు బతుకుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ కు సిగ్గుండాలని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
సిఎంఒ అధికారులతో ఉద్యోగ సంఘాలు చర్చలు
అమరావతి: జగన్ సిఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగిందని, ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిఎంఒ అధికారులతో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి....
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ ప్రమాణం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులు మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు. అత్యంత నిరాడంబరంగా...
ఈటెలపై ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ పార్టీ
హుజూరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పైన,ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు...
‘మా’ పేలుళ్లు
ఎన్నికల యుద్ధం ముగిసిపోగానే మరో సమరం
మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
‘మా’ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసేందుకు చిరు ప్రయత్నం
ప్రకాష్రాజ్ రాజీనామాను అంగీకరించను
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మా’ ఎన్నికల నుంచి చిరంజీవి నన్ను విత్...
గోడ కూలి దళిత కూలీ కుటుంబం బలి
తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లల దుర్మరణం
నిద్రలోనే శాశ్వత నిద్ర
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర విషాదం
వరుస వానలతో ఎడతెగని ముసురుకు తడిసి కూలిన గుడిసె గోడ
గోడ పక్కనే నిద్రిస్తున్న మోషె (35), కాంతమ్మ(30),...
నా అంత తెలుగు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదు: ప్రకాశ్ రాజ్ ఫైర్
హైదరాబాద్: నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న...
‘పోడు’కు శాశ్వత పరిష్కారం
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం, అసెంబ్లీలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
గుంత కనిపించగానే ఫోటోకు ఫోజులిస్తున్నారు: సజ్జల
అమరావతి: ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం లేదని వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. గుంత కనిపించగానే ఫొటోకు ఫోజులు ఇవ్వాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని, మీడియాలో...
పవన్ ప్యాకేజీ వీరుడు: శంకర్ నారాయణ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ వీరుడు అని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. సిఎం జగన్ పై పవన్ విమర్శలు చేసినందుకు శంకర్ రీకౌంటర్ ఇచ్చారు. ఒకసారి టిడిపి-బిజెపి...
బద్వేల్ ఉప ఎన్నిక బాధ్యత మంత్రి పెద్దిరెడ్డిదే
అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికపై వైసిపి కసరత్తు చేస్తోంది. ఒక్కో మండలం బాధ్యత ఎంఎల్ఎలకు సిఎం జగన్ అప్పగించారు. బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డికి సహాయకారిగా మరికొందరు...
పోసానిపై తెలుగు రాష్ట్రాలో పవన్ ఫ్యాన్స్ ఆందోళన
సిపిని కలిసిన జనసేన మహిళా విభాగం
పంజాగుట్టలో ఫిర్యాదు...న్యాయ సలహా కోరుతున్న పోలీసులు
ఎపిలో పోసాని దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...