Home Search
కేరళకు - search results
If you're not happy with the results, please do another search
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు
శ్రీకాకుళం : జిల్లాలోని నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది....
‘సహజీవన’ దాంపత్యం
పెళ్లి మన సమాజం పరమ పవిత్రంగా భావించే వ్యవస్థ. సాంసారిక జీవనానికి మూలంగా అది వర్ధిల్లుతున్నది. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జంట మనుగడ సాగించి సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడానికి వొక అనివార్యమైన...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి
Khammam news
ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...
కేంద్రం ‘వస్త్ర’శస్త్రం
టెక్స్టైల్స్ పార్కులపై కేంద్రం కొత్త కుట్ర
49% వదులుకుంటేనే
‘పిఎం మిత్ర’ పథకం ద్వారా అనేక
కొత్త మార్గదర్శకాలు జారీ
అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాధాన్యత తగ్గించడమే పథకంలో
రాష్ట్ర ప్రభుత్వాలు చేరాలంటే...
వేగంగా దూసుకొస్తున్న నైరుతి
మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
ఈ ఏడాది సాధారణ వర్షాలే
చట్లబడ్డ వాతావరణం
తెలంగాణలో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టుగా ఉంటూ అన్నిరంగాల ఆర్ధిక పురోగమనానికి కీలకభూమిక పోషించే రుతుపవనాలు వేగంగా...
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరణ
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, బంగాళాఖాతంలో...
గాంధీభవన్ ను గాడ్సే చేతిలో పెట్టారు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని...
విద్యుత్తు, నీటి సప్లయ్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు!
తిరువనంతపురం: “ముఖ్యమైన వస్తువులు తీసుకుని యూనివర్శిటీ హాస్టల్ బంకర్లకు వెళ్లమని మమ్మల్ని అధికారులు కోరారు. మా వద్ద ఆహారం, నీళ్లు కొంచమే ఉన్నాయి. నెట్వర్క్ కవరేజ్ కూడా ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు” అని...
కొండ చీలికలో చిక్కుకున్న యువకుడి కథ సుఖాంతం
పాలక్కాడ్ : కేరళలో మలప్పుజ సమీపంలో రెండు రోజులుగా కొండ చీలికలో చిక్కుకున్న యువకుని కథ సుఖాంతమైంది. భారత సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ఫలించడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఇటీవల కేరళకు...
భారత్లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు
టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో...
మృత్యుంజయుడు
దుబాయిలో ఆరు నెలల పాటు కొవిడ్తో
పోరాడి కోలుకున్న కేరళ ఫ్రంట్లైన్ వారియర్
ఆస్పత్రిలో అయిదు నెలల పాటు ఎక్మో మిషన్పైనే ఉన్న విజయ్ కుమార్
దుబాయి: మన దేశానికి చెందిన ఫ్రంట్లైన్ వారియర్ ఒకరు యుఎఇలో...
త్వరలోనే పారిశ్రామిక కారిడార్లు !
కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం
పలు రాష్ట్రాలతో పారిశ్రామిక అనుసంధానం
ఇప్పటికే కేంద్రమంత్రికి, ప్రధానికి రాష్ట్రం నుంచి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్- టు నాగ్పూర్, హైదరాబాద్ టు -వరంగల్ల మధ్య పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు...
కేరళలో ‘తెలుగు అల్లుళ్లు’, ‘బంగార్రాజు’ టీమ్ లతో సంక్రాంతి వేడుకలు..
హైదరాబాద్: సంక్రాంతి అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరిదాసులు, అత్త గారింటి వచ్చే అల్లుళ్లు ఇవే కదా అందరికీ గుర్తుకు వచ్చేది. ఏడాదిలో మొదటి పండుగ సంక్రాంతిని గ్రాండ్గా...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటి థామస్ కన్నుమూత
కోచ్చి: కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, శాసనసభ్యుడు పిటి థామస్ బుధవారం తమిళనాడులోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో క్లోమ గ్రంథికి సంబంధించిన సమస్యలకు చికిత్స...
ఢిల్లీ కథాగల్కు జాక్పాట్
ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
సివిల్ విజేతలకు ఎంపిక హక్కు లేదు
కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షలలో అర్హత దక్కించుకున్న వారు కేడర్, పనిచేసే చోటును ఎంచుకోవడానికి వీల్లేదని , వారికి ఈ హక్కులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం...
కేరళలో భారీ వర్షం
7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన కేరళలో భారీ వర్షం ముంచెత్తుతుండడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండి) ఆ రాష్ట్రానికి చెందిన 7జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట,...