Home Search
జర్నలిస్టులు - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్లో బుల్డోజర్ రాజకీయాలు
కశ్మీర్లో పత్రికలపైన, పౌరులపైన హింస పెరిగిపోయింది. భావప్రకటనా స్వేచ్ఛపై కోత పడింది. వివాదాస్పద ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంగా భారత ప్రభుత్వం దీన్ని సమర్థిస్తోంది. సుహైల్ అహ్మద్ షాకు, అతని కుటుంబానికి ఇరవై ఏళ్ళుగా...
Journalist: ఈ నెల 29 నుంచి మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ నెల 29 నుంచి 10 రోజుల...
నరేంద్ర మోడీ భజన మీడియా!
ప్రధాని నరేంద్ర మోడీ ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన...
ప్రజాస్వామ్యవాదుల్లో ఆశల చిగుళ్ళు!
ప్రజాస్వామ్యం కోసం ప్రపంచంలో జరుగుతున్న పోరాటంలో 2022 ఒక మలుపుగా నిలబడవచ్చు. ఒకవైపు ప్రజాస్వామిక సంస్థలపై బాహ్యంగానూ, అంతర్గతంగానూ దాడులకు తెగబడిన ఏడాదిగా గడిచింది. క్రెమ్లిన్ కైవ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించాలని...
మడమతిప్పం.. ఎదుర్కొంటాం
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీపై, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కెటిఆర్ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదనీ, అవి మోడీ సమన్లని...
దేశంలో విదేశీ జర్నలిస్టుల చేదు అనుభవాలు
ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్, మన దేశంలో వున్న విదేశీ జర్నలిస్టులతో మూడు సర్వేలు నిర్వహించింది. వాటి పరిశీలన భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. 20202022...
మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు
జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా జర్నలిసుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్...
డిఎంకెకు సవాలు విసిరిని తమిళనాడు బిజెపి చీఫ్!
చెన్నై: తమిళనాడులో ప్రవాస కార్మికులపై దాడుల విషయంలో పోలీసులు తమిళానాడు బిజెపి చీఫ్ కె. అన్నామళైను బుక్ చేశారు. ఈ నేపథ్యంలో ‘దమ్ముంటే 24 గంటల్లో నన్ను అరెస్టు చేసి చూడండి’ అని...
బేటీ బచావో బేటీ పడావో!
హక్కులు, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల వైపు నడిపించి బాలికలను రక్షించాలి. విద్యలో నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తున్నందున బాలికలను చదివించాలి. అన్ని రంగాల్లో ఆరితేరి విద్యతో వికసించే బాలిక అందిరావడం వల్ల సమాజం...
భయపెట్టాలనే బిబిసిపై దాడులు
‘చైనా నుంచి బిబిసి డబ్బులు తీసుకుందా?” అంటూ వార్తా విశ్లేషణ కోసం రిపబ్లికన్ టివిలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది. లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ ఛానల్లో ఆర్నబ్ గోస్వామి కనిపిస్తున్నారు....
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
బిబిసి ఆఫీసుల్లో కొనసాగుతున్న ఐటి సోదాలు
న్యూఢిల్లీ: బిబిసి ఇండియాకు చెందిన కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) మంగళవారం చేపట్టిన సర్వే రెండవరోజు బుధవారం నాడు కూడా కొనసాగుతోంది. సంస్థకు చెందిన ఆర్థిక వివరాలకు సంబంధించిన ఎలెక్ట్రానిక్, పత్రాలను...
‘బిబిసి’పై ఐటి దాడులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీ రాజకీ య అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో...
పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:ఈటల
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పాత్రియ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న విలేఖకరులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిచాలని బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం...
బిబిసి డాక్యుమెంటరీపై రభస
2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర...
“మీరజాలగలడా నాయానతి!”
‘ఒక్కసారి వచ్చి పో రఫీ బాబు’... ఇది సరిగ్గా సంక్రాంతి రోజున జమునమ్మ నుంచి ఫోన్ పిలుపు! నాకు వీలు కుదరలేదు! వారం రోజులు నెల్లూరు లో ఉండి రాగానే ఇవాళ ఉదయం...
ఖమ్మం జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు
ఖమ్మం : ఖమ్మం గుమ్మంలో బుధవారం జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో జిల్లాకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లును కురిపించారు. జిల్లావాసులు అబ్బురపడేలా కెసిఆర్ ప్రకటించిన వరాలతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు....
దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతం : సిఎం కెసిఆర్
దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతమని సిఎం కెసిఆర్ అన్నారు. బుధవారం నిర్వహించి ఖమ్మం బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల అజయ్ హయాంలో ఖమ్మం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని...
తెలంగాణ ఉద్యమ సాధనలో” కలం” వీరులు: ఎంఎల్ సి కవిత
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో నడిచారని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం...
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు
2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...