Friday, May 17, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
PM Modi

సమాజంపై నా లక్ష్యం వేరు: భారత్ టెక్స్ సదస్సులో మోడీ

ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం కావాలి ప్రజల సౌభాగ్యానికి అది దోహదకారి మధ్య తరగతి జీవితాల్లో జోక్యం నాకు అయిష్టం ‘భారత్ టెక్స్’ సదస్సులో ప్రధాని మోడీ న్యూఢిల్లీ :...
Ind won on Eng in Fourth test

రాంచీ టెస్టు భారత్‌దే

రాంచీ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు...
Indians workers released from Russian army

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు విడుదలయ్యారు!

రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న అనేకమంది భారతీయులను ఇప్పటికే విడిపించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయులను రష్యా తమ సైన్యంలోంచి తప్పించిందని పేర్కొంది. రష్యాలో...
IND vs ENG 4th Test: India stumps at 40/0 in 2nd Innings

ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్

రాంఛీ:  భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో...
IND vs ENG 4th Test: England All Out at 145 Runs in 2nd Innings

145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు...
Fire broke out in New York

న్యూయార్క్‌లో అగ్ని ప్రమాదం: భారతీయ జర్నలిస్టు మృతి

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్ కు చెందిన జర్నలిస్టు మృతి చెందాడు. భారత్‌కు చెందిన ఫజిల్ ఖాన్ అనే యువకుడు (27) కొలంబియా జర్నలిజం స్కూల్‌లో...

భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక

లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి...
India asked for review on Jaahnavi Kandula News

జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్

వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం...
IND VS ENG 4th Test: India Stumps at 219/7 on Day 2

రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 219/7..

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో క్రీజులో ఎక్కువసేపు నిలబడలేక పెవిలియన్ కు క్యూట్టారు....
IND vs ENG 4th Test: Jaiswal Dismissed for 73

చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్

రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్...

అభివృద్ధి @ భారత్

ఇది మోడీ గ్యారంటీ వచ్చే ఐదేళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడనున్న భారత్ వారణాసిలో ప్రధాని మోడీ వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో...
People protest Against Pakistan Govt in POK

‘ప్రమాద’ భారతం!

భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గల వాహనాల్లో ఒక్క శాతం మాత్రమే ఉన్న మన దేశంలో ఏటా ప్రమాదాలలో కన్నుమూస్తున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో...

ఎల్‌నినోతో భారత్‌లో కరవు తప్పదా?

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా...
India will become model of development in next 5 years

వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్

వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా...

బిబిసి అధినేతగా భారతీయ సంతతి వ్యక్తి

లండన్ : ప్రఖ్యాత వార్తాసంస్థ బిబిసి ఛైర్మన్‌గా డాక్టర్ సమీర్ షా నియమితులు అయ్యారు. డాక్టర్ సమీర్ భారతీయ సంతతి వారు. బిబిసి ఛైర్మన్‌గా ఆయన నియామకాన్ని గురువారం అధికారికంగా ధృవీకరించారు. అంతకు...

భారతీయులకు శుభవార్త.. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం

న్యూఢిల్లీ : భారతీయులకు విజిటర్స్ వీసాల నిరీక్షణ సమయం మరింతగా తగ్గించేందుకు అమెరికా అధికార యంత్రాంగం యత్నిస్తోంది.యుఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ సహాయ కార్యదర్శి రెనా బిట్టర్ గురువారం ఈ విషయం తెలిపారు....
India vs England 4th test in Ranchi

రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు

రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్‌కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
Ravindra Bharati

ఉర్దూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో… నేడు రవీంద్రభారతిలో ముషాయిరా, కవి సమ్మేళనం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉర్దూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న రవీంధ్ర భారతిలో ముషాయిరా.., కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆరిఫుద్దీన్ అహమద్...
Congress on Chandigarh Mayor election result

భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం

చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్ పదవికి జరిగిన ‘ప్రహసనప్రాయ ఎన్నిక’పై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు...
India drops down in world's most powerful passports ranking

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. ఒకస్థానం దిగజారిన భారత్

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85 వ ర్యాంకుకు పరిమితమైంది.టాప్‌లో ఫ్రాన్స్ ఉంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2024పేరిట ఈ...

Latest News