Home Search
భూకంప - search results
If you're not happy with the results, please do another search
వెల్లూరులో భూకంపం…
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా మరో వైపు భూకంపం వచ్చింది. సోమవారం వేకువజామున 4.17 గంటలకు వెల్లూరులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా ఉందని భూపరిశోధన...
ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం
పశ్చిమ బెంగాల్లో సైతం ప్రకంపనలు
గువాహతి/కోల్కత: అస్సాం, మిజోరంతోసహా ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపైన 6.1 నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా శాఖ తెలిపింది. పశ్చిమ...
మిజోరంలో భూకంపం..
న్యూఢిల్లీ: దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ(ఎన్సిఎస్) వెల్లడించింది. భూ ప్రకంపనలు సంభవించడంతో రిక్టర్ స్కేల్పై 6.1...
ఇండోనేషియాలో భారీ భూకంపం..
జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ లోని పపువా బరాత్లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతగా...
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత
దిగ్లీపూర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం తెల్లవారుజామున 4.56 గంటల సమయంలో అండమాన్ దీవుల్లోని దిగ్లీపూర్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. దీని తీవ్రత...
మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం….
హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. చున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్లలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల...
కర్నాటక కలబురగిలో భూకంపం
బెంగళూరు: కర్నాటకలోని కలబురగిలో ఆదివారం 3.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని కర్నాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ కేంద్రం(కెఎస్ఎన్డిఎంసి) తెలిపింది. కలబురగి జిల్లాలోని కల్గీ తాలూకలోని కొడదూర్కు ఈశాన్యంగా రెండు కిమీ. దూరంలో...
పాకిస్థాన్లో భూకంపం: 20మంది మృతి, 200మందికి పైగా గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో బలూచిస్థాన్ ప్రావిన్స్లోని హర్నోయ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టార్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించడంతో చాలా ఇండ్ల...
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. క్యాంప్బెల్ బేలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూమి కంపిచడంతో రిక్టర్ స్కేలుపై 5.2...
అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం
పోర్ట్బ్లెయిర్: అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 11.45 గంటలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప...
చైనాలో భూకంపం : ముగ్గురి మృతి
బీజింగ్ : చైనా లోని నైరుతి సిచుయాన్ ప్రావిన్స్లో గురువారం తెల్లవారు జామున సంభవించిన భూకంపానికి ముగ్గురు మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా...
బంగాళాఖాతంలో భూకంపం
కాకినాడ, చెన్నైలో ప్రకంపనలు
చెన్నై/కాకినాడ: బంగాళాఖాతంలో భూకంపం ఏర్పడడంతో మంగళవారం కాకినాడ, చెన్నైలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎక్కడ నుంచి తెలియరాలేదు. మధ్యాహ్నం 12.35 ప్రాంతంలో బంగాళాఖాతంలో...
బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.1తీవ్రత
అమరావతి: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలతోపాటు చెన్నైలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. మంగళవారం...
హైతీలో భూకంపం మృతులు 1297
వేలాది మందికి గాయాలు..కిక్కిరిసిన ఆస్పత్రులు
ములెస్ కేయస్(హైతీ): హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 1,297కు పెరిగింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైన భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు...
హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం
304మంది మృతి, 1800 క్షతగాత్రులు
పోర్టుఅవుప్రిన్స్: హైతీ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 7.2 తీవ్రత నమోదైంది. శనివారం సంభవించిన ఈ భూకంపంలో కనీసం 304మంది చనిపోగా, 1800మంది గాయపడ్డారు. పలు...
హైతీలో భూకంపం… 304 మంది మృతి
హైతీ : కరేబియన్ దేశంలోని హైతీలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైందని యుఎస్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో 304...
అలాస్కాలో భారీ భూకంపం.. హవాయికి సునామీ ముప్పు
పెర్రీవిల్లె(అమెరికా): అలాస్కా దీవికి సమీపంలో బుధవారం సాయంత్రం భారీ భూకంపంసంభవించడంతో హవాయికి సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికి జారీ చేసింది. అలాస్కా దీవులకు సమీపంలో సముద్రంలో...
హైదరాబాద్ లో స్వల్ప భూకంపం…
తెలంగాణ: హైదరాబాద్లో సోమవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని జాతీయ భూపరిశోధన అధికారులు వెల్లడించారు. హైదరాబాద్కు దక్షిణం వైపున 150 కిలోమీటర్ల దూరంలో...
రాజస్థాన్ లో భూకంపం..
జైపూర్: రాజస్థాన్ లో భూకంపం సంభవించింది.బుధవారం రాష్ట్రంలోని బికనర్ లో తెల్లవారుజామున 5.24 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు...
అసోంలో భూకంపం..
గువాహటి: అసోం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. తేజ్పూర్లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత...