Saturday, April 27, 2024

చైనాలో భూకంపం : ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in Earthquake at China

బీజింగ్ : చైనా లోని నైరుతి సిచుయాన్ ప్రావిన్స్‌లో గురువారం తెల్లవారు జామున సంభవించిన భూకంపానికి ముగ్గురు మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. సిచుయాన్ భూకంప వైపరీత్య నివారణ సహాయ కేంద్రం రెండవ స్థాయి హెచ్చరికను జారీ చేసింది. 6900 నివాసాలకు నష్టం కలగ్గా, 10 వేల మందిని వేరే చోటకు తరలించారు. 730 ఇళ్లు కూలిపోగా, 7290 ఇళ్లు దెబ్బతిన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News