Home Search
రక్షణ శాఖ - search results
If you're not happy with the results, please do another search
మనసు మార్చుకోండి
ఐటిఐఆర్పై పునరాలోచించండి, రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు మంజూరు చేయాలి
24వ జాతీయ ఇ-గవర్నెన్స్ వేదికగా కేంద్రమంత్రికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వినతి
టి-యాప్ ద్వారా రోజుకు 270రకాల ప్రభుత్వ సర్వీసులందిస్తున్నాం
టి...
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
150 కోట్ల డోసులు దాటిన వ్యాక్సిన్ పంపిణీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారంనాటికి దేశంలో ఇప్పటివరకు మొత్తం 150 కోట్ల డోసుల వ్యాక్సిన్...
మొక్కల ఉద్యమంలో కలాలు, గళాలు
అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ లు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా...
భయం వద్దు.. బీ అలర్ట్
8-16 వరకు
విద్యాసంస్థలకు
సెలవులు
ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక
వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్
ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను
పెంచుకోవాలి
కోటి హోం ఐసోలోషన్ కిట్లు
సమకూర్చుకోండి అన్ని
సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల...
టీనేజర్లకు టీకా
వ్యాక్సినేషన్ బాధ్యతను తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తీసుకోవాలి
ఎలాంటి అపోహలు అక్కర్లేదు 15-18 ఏళ్ల పిల్లలకు
టీకా కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన పిల్ల లందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తామని...
కొత్త సంవత్సరం కానుక.. రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు..
కొత్త సంవత్సరం కానుకగా పిఎం కిసాన్ నిధులు విడుదల
రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు
సేంద్రీయ పంటల సాగువైపు మళ్లాలి
వీటికి అంతర్జాతీయ మార్కెట్లో ఆధిక డిమాండ్
-...
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
విశ్వనగరిలో సమృద్ధిగా జలసిరి
మహానగరానికి జలహారం జలమండలి
రూ. 3866 కోట్లతో 31 కొత్త ఎస్టిపిల నిర్మాణం
రూ.1450 కోట్లతో నిర్మించే సుంకిశాల హెచ్ఏయూ ప్రాంతానికి మంచినీటి భరోసా
ఓఆర్ఆర్ ప్రాంతాల తాగునీటికి రూ. 1200 కోట్లు కేటాయింపు
జిహెచ్ఎంసి పరిధిలో ఉచితంగా...
2 నుంచి 4 వారాలు కీలకం
రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు...
మిథాని ఫ్లైఓవర్కు కలాం పేరు
ఎల్బి నగర్ నుంచి ఆరాంఘర్ వరకు అడ్డంకులు లేని ప్రయాణం
పైవంతెనను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, సబిత
హైదరాబాద్ : ఎల్బి నగర్ నుంచి ఆరాం ఘర్ వరకు అడ్డుకులు లేని...
చైనా స్పేస్ స్టేషన్కు ఎలాన్ మస్క్ స్టార్లింక్తో ముప్పు
యుఎన్ స్పేస్ ఏజెన్సీకి ఫిర్యాదు
బీజింగ్ : అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ స్పేస్ రాకెట్ల వల్ల తమ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ముప్పు వాటిల్లినట్టు చైనా ఆరోపించింది. చైనా...
మొక్కల పెంపకంపై మంత్రి అభినందన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ చిన్నారులు చేస్తున్న కృషిని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు....
రాజ్యాంగ స్ఫూర్తి – లింగసమానత
భారత్ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ‘భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికంకాని, మతాతీతమైన’ అని లౌకికత్వానికి అర్థాలు. మత స్వేచ్ఛ, హేతు, భౌతిక, మానవతావాదాల పట్ల సహనం, గౌరవం లౌకికమని...
జూలూరి గౌరీశంకర్ను అభినందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరి శంకర్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా,...
ఒమిక్రాన్పై వ్యాక్సిన్లు పనిచేయవనే ఆధారాలు లేవు
పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్పై ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని చెప్పే ఆధారాలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. వైరస్ కొమ్ము జన్యువు (స్పైక్ జీన్)లో కొన్ని...
అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు: మంత్రి పువ్వాడ
ఖమ్మం: అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం భారతదేశమని, పరమత సహనం భారతీయతకు మారుపేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవులకు...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
అడవుల్లో సిసి కెమెరాలు రాష్ట్రవ్యాప్తంగా పలు అటవీ ప్రదేశాల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జంతువుల కదలికలను మరింతగా గుర్తించేందుకు వీలుగా సిసి కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల పులుల, జంతువుల గణన నిర్వహించిన అటవీశాఖ.. తాజాగా జంతువులు...
చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆమోదం
న్యూఢిల్లీ: భద్రతా కారణాల దృష్టా చార్ధామ్ ప్రాజెక్టు కోసం డబుల్ లేన్ రోడ్ల వెడల్పునకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా తమకు నివేదికలు అందచేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె...
సామూహిక హననానికి ప్రజాస్వామ్యాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటోంది
విభజనలు, ఘర్షణలు సృష్టించడం అమెరికా నైజం
అధ్యక్షుడు బైడెన్ సదస్సుపై చైనా మండిపాటు
బీజింగ్: ప్రజాస్వామ్యాన్ని సామూహిక నాశనానికి ఓ ఆయుధంగా అమెరికా వాడుకుంటోందని చైనా విమర్శించింది. ఇతర దేశాల్లో జోక్యం చేసుకుంటూ విభజనలు, ఘర్షణలు...