Home Search
హింస - search results
If you're not happy with the results, please do another search
ఓటు బ్యాంకు దృష్టితోనే గత ప్రభుత్వాల బడ్జెట్లు
గోరఖ్పూర్(యుపి): తమ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వాలు కేంద్ర వార్షిక బడ్జెలను రూపొందించాయని, శుష్క వాగ్దానాల వేదికగా బడ్జెట్లను అవి వాడుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. దేశంలో దశాబ్దాల...
రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీం నిరాకరణ
రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం
ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలో...
రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం
ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్...
చట్టాలు రద్దయ్యేవరకు ఇళ్లకు వెళ్లేది లేదు
సింఘు సరిహద్దు వద్ద ముళ్లకంచె
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన వచ్చే అక్టోబర్లోగానే ఆపేస్తామన్నదానిలో నిజం లేదని బికెయు నేత రాకేశ్తికాయత్ స్పష్టం చేశారు. ఇప్పుడు తమ...
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
డిఐజి సుమతికి జాతీయ పురస్కారం
ఉత్తమ కోవిడ్వారియర్ అవార్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో విశేష సేవలందించిన డిఐజి సుమతి కి ఉత్తమ కోవిడ్ వారియర్ జాతీయ పురస్కారం దక్కింది. ఈక్రమంలో న్యూఢిల్లీలో ఆదివారం నాడు జాతీయ మహిళా కమీషన్...
నేడు ప్రధాని మన్కీబాత్
న్యూఢిల్లీ: ఆదివారం ప్రధాని మోడీ మన్కీబాత్ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానున్నది. ఈ ఏడాది ప్రధాని మొదటి మన్కీ బాత్ ఇదే. మన్కీబాత్ వరుస క్రమంలో ఇది 73వ ఎపిసోడ్. సోమవారం పార్లమెంట్లో...
రైతులకు సెగ
న్యూఢిల్లీ: శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభం నేపథ్యంలో గాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక అధికార యంత్రాంగం ఇక్కడ నిరసనలలో ఉన్న రైతులు ఖాళీ చేసివెళ్లిపోవాలని ఆదేశించింది. అర్థరాత్రి దాటిన...
సంపాదకీయం: ఉద్యమానికి మచ్చ!
కలలో కూడా తీరం దాటని సముద్రంలా రెండు మాసాల పాటు గడ్డ కట్టించే ఢిల్లీ చలిలో అత్యంత ప్రశాంతంగా ఉద్యమాన్ని నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ గణతంత్ర దినం నాడు అదుపు తప్పి...
గాంధీపై ద్వేషం గాడ్సేవాదులకు లాభం
భారత జాతిపితగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ పితగా బి. ఆర్.అంబేడ్కర్ ప్రజల చేత గౌరవించపడుతున్నారు. అణగారిన వర్గాలకి హక్కులు కల్పించేందుకు అంబేడ్కర్ విశేష కృషి చేయగా, దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ శాంతియుత మార్గంలో...
ఎర్ర కోట ముట్టడిపై కేంద్ర నిఘా వైఫల్యం: టిఎంసి విమర్శ
కోల్కత: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రశాంతంగా జరిగిందని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) పేర్కొంది. అయితే, రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా హింస జరిగే అవకాశాలపై కేంద్రానికి ఎందుకు...
ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక..
న్యూఢిల్లీ: ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న రైతు...
ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసు కేసులు
న్యూఢిల్లీ: ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న(జనవరి 26) రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ లో...
ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సంధర్భంగా చెలరెగిన హింసపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో మరింత భద్రతను పెంచింది. నిన్నటి కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా...
రిపబ్లిక్ ‘ఢీ’
పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ
గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
సిగ్గుపడుతున్నా, నేనే బాధ్యత వహిస్తా
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింసపై యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారినందుకు తాను సిగ్గుపడుతున్నానని, దానికి తానే బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర...
పరస్పరం గులాబీ పూలిచ్చుకున్న రైతులు, పోలీసులు..!!
న్యూఢిల్లీ: ఓవైపు దేశ రాజధానిలో ఉద్రిక్తత నెలకొనగా, యుపి, ఢిల్లీ సరిహద్దులోని చిల్లా వద్ద అరుదైన సంఘటన జరిగింది. పోలీసులూ, రైతులూ ఒకరికొకరు గులాబీ పూలిచ్చుకొని స్నేహాన్ని చాటుకున్నారు. నోయిడా అడిషనల్ డిప్యూటీ...
బైడెన్ శకం
అమెరికాకే కాదు మొత్తం ప్రపంచానికే నవ శకావిష్కరణ జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. ఓడిపోయిన తర్వాత కూడా పదవిని పట్టుకొని మొండిగా వేలాడి అత్యంత అయిష్టంగా దిగిపోయి సంప్రదాయ విరుద్ధంగా వైట్ హౌస్ను...
జో బైడెన్కు సరికొత్త సవాళ్లు!
అమెరికా లిఖిత రాజ్యాంగంలోని విషయాలతో పాటు అక్కడ పాటిస్తున్న అన్ని రాజ్యాంగ సాంప్రదాయాలను కాలరాచి తన ఓటమిని అంగీకరించకుండానే అంగీకరించిన డోనాల్డ్ ట్రంప్ ‘అయితే ఓకే’ అనకుండానే ఎట్టకేలకు శ్వేత సౌధాన్ని వీడి...
అబలలపై అత్యాచారాలు
‘నిర్భయ’ల భయం వీడలేదు. ‘దిశ’ల దశ మారలేదు. ‘హత్రాస్’ హాహాకారాలు ఆగనేలేదు. ‘భాద్రస్’ బాలిక ఆత్మఘోష అరణ్య రోదనే అయ్యింది. ‘ఉన్నావ్’ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ‘సిరోహి’లో 8- ఏండ్ల గిరిజన బాలిక...