Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఉభయ సభలు మధ్యాహ్నం రెండు వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గురువారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 2.00గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బిజెపి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్లో చేసిన...
‘మోదానీ మోడల్ ’పై ధ్వజమెత్తిన కాంగ్రెస్
ఇంటర్పోల్ జాబితా నుంచి మెహుల్ చోక్సీ పేరు తొలగింపు...
‘మోదానీ మోడల్ ’ అంటే మొదట దోచుకో, తర్వాత శిక్ష నుంచి తప్పించుకో!
న్యూఢిల్లీ: ఆర్థిక మోసానికి పాల్పడి దేశం వదిలి పారిపోయిన మెహుల్ చోక్సీ...
లోక్సభ ప్రతిష్ఠంభనపై పార్టీ నాయకులతో స్పీకర్ సమావేశం విఫలం!
న్యూఢిల్లీ: లోక్సభలో స్పీకర్ ఓమ్ బిర్లా ప్రతిష్ఠంభనను ముంగించేసేందుకు పిలిచిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. పార్టీలు తమ వ్యతిరేకతను వదులుకోడానికి ఇష్టపడలేదు. అభిజ్ఞ వర్గాల ప్రకారం అధికార పక్షం బిజెపి,...
పార్లమెంటు భవనం నుంచి వేలాడిన జెపిసి బ్యానర్!
న్యూఢిల్లీ: వివిధ ప్రతిపక్ష నాయకులు మంగళవారం పార్లమెంట్ హౌస్ కారిడార్లో తమ నిరసన ప్రదర్శించారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) కోరుతూ నినాదాలు చేశారు. అంతేకాక ‘వి వాంట్ జెపిసి’ అన్న...
ప్రాంతీయ శక్తులతోనే బిజెపికి పాతర
కోల్కతా: 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అ ఖిలేశ్ యాదవ్ వ్యక్తం...
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి...
ఓర్వలేకే దేశంపై నిందలు
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ధ్వజం
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బ్రిటన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ తూర్పారబట్టారు. ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన...
ప్రతిపక్ష కూడిక – తీసివేత!
సంపాదకీయం: 2024 లోక్సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు...
చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే : జైశంకర్
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ, భారత్, చైనా మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
పార్లమెంటు సమావేశాల వృథా!
దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ, ప్రజాస్వామ్య తలమానిక సంస్థ అయిన పార్లమెంటు సమావేశాలు విజ్ఞత, పరిణతతో కూడిన చర్చకు నోచుకొని చాలా కాలమైంది. కీలకాంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య ప్రశాంతమైన వాదప్రతివాదలు...
కాంగ్రెస్ లేకుండానే కమలంతో ఫైట్
కోల్కతా/న్యూఢిల్లీ: కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటించాలని దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బిజూజనతాదళ్లు తమది థర్డ్ఫ్రంట్ కానీ, కాంగ్రెసేతర బిజెపియేతర విపక్ష కలయిక...
ప్రధాని మోడీపై కాంగ్రెస్ సభాహక్కుల నోటీసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ శుక్వారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమర్పించారు....
పార్లమెంటు ఉభయసభలు మళ్లీ మరో రోజుకు వాయిదా!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆరోపణలు, ప్రత్యారోపణల రణగోణుల మధ్య రాజ్యసభ, లోక్సభ మరో రోజుకు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్...
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధం: బిజెపి
హైదరాబాద్: బిఆర్ఎస్ మంత్రులు పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీని క్షమాపణలు కోరడం ఆశ్చర్యంగా ఉందని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన...
రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: ఎంఎల్ఎ గాదరి
హైదరాబాద్: రేవంత్రెడ్డి సోమవారం బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, రేవంత్ది పాదయాత్ర కాదనీ, కాంగ్రెస్కు పాడకు కట్టే యాత్ర అని ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్రావుతో కలిసి బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో...
అధికార, ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు సమావేశం రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: అధికార పక్షం, ప్రతిపక్షం సభ్యుల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయసభలు బుధవారంకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి సమావేశం కాగానే బిజెపి సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు అరుస్తూ...
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ...
మోడీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మోడీ పాలనతో న్యాయశాస్త్ర నియమాలను తుంగలోకి తొక్కారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. అదానీ అంశంపై...
నిజామాబాద్ జిల్లా రైతులకి రుణపడి ఉంటా: రేవంత్రెడ్డి
భీమ్గల్: ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సూచనలతో భారత్ జూడో యాత్ర కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హత్ యాత్రలో భాగంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి...
రేపటి నుంచి రెండో దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం!
న్యూఢిల్లీ: రేపటి(మార్చి 13) నుంచి పార్లమెంటు బడ్జెట్ సెషన్ ‘సెకండ్ లెగ్’ ప్రారంభమవుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తరచూ కాంగ్రెస్ నాయకుడు...