Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ మార్గమే మేలు
వ్యాజ్యాల పరిష్కారంపై సిజెఐ రమణ
సంధి ప్రక్రియ మహాభారతం నాటిదే
కృష్ణుడు ఈ బాటలోనే సాగిన వ్యక్తి
ఘర్షణల నివారణకు పలు మార్గాలు
పెండింగ్ కేసులపై తప్పుడు లెక్కలే
న్యూఢిల్లీ : వ్యాజ్యాలకు మధ్యవర్తిత్వ...
కొవిషీల్డ్కు 16 ఇయు దేశాల గుర్తింపు
ఇది శుభవార్తన్న పూనావాలా
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ను కరోనాకు సమర్థవంతమైన టీకాగా ఫ్రాన్స్ శనివారం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు 16 యూరోపియన్ దేశాలు కొవిషీట్డ్ను గుర్తించినట్లయింది. మన దేశంలో వాడుకలో ఉన్న రెండు కొవిడ్ టీకాల్లో...
దోమ మండలంలో దారుణం
* మైలారం గ్రామానికి సమీపంలోని చెరువులో విష ప్రయోగం
* వేల సంఖ్యలో చేపలు మృతి
* విష ప్రయోగంతోనే చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్ససహకార సంఘం సభ్యుల ఆరోపణలు
* ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామ...
ఫోటో జర్నలిస్ట్ దానిష్ మృతిపట్ల అమెరికా ప్రగాఢ సంతాపం
వాషింగ్టన్: భారతీయ ఫోటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ మరణం పట్ల అమెరికాలోని జోబైడెన్ ప్రభుత్వం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణను...
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు
19 తేదీన నిమజ్జనం
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్రావు
హైదరాబాద్: వినాయక ఉత్సవాలు సెప్టెంబర్10 నుంచి ప్రారంభం కానున్నాయని గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం...
సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు రూ.16కోట్లు
హైదరాబాద్: మంజీరానదిపై ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.16.85కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్ల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్...
2 ఎంహెచ్- 60ఆర్ హెలికాప్టర్లు
భారత్కు అందచేసిన అమెరికా
వాషింగ్టన్: భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతానికి మరో సంకేతంగా అమెరికా నౌకా దళం శనివారం కొనుగోలు ఒప్పందంలో భాగంగా బహుళ ప్రయోజనకర హెలికాప్టర్లు(ఎంఆర్హెచ్) ఎంహెచ్-60ఆర్లను మొదటి రెండింటిని భారత...
మాస్క్లు మరుస్తున్నారు.. జాగ్రత్త!
ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పక్కకు పడేస్తారేమో: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆందోళన
న్యూఢిల్లీ : ఆంక్షల సడలింపుల నడుమ దేశంలో ప్రజలు మాస్క్లు వాడకానికి దూరం అవుతున్నారు. క్రమేపీ ప్రజలలో కరోనా వైరస్ పట్ల ఉదాసీనత...
సిజెఐ సునిశిత వ్యాఖ్యలు
దేశంలో ఇంకా కొనసాగుతున్న రాజద్రోహ చట్టం, పౌరస్వేచ్ఛల సంహారం గురిం చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గురువారం నాడు మాట్లాడినట్టు గతంలో ఆ పీఠం మీద కూర్చున్నవారెవరూ మాట్లాడి ఉండరు....
చినికు పడితే చాలు
చిగురుటాకుల వణుకుతున్న కాలనీ వాసులు
ముంపుకు అధికారుల అలసత్వమేనన్న ఆరోపణలు
గత ఏడాది ముంపుతో పాఠాలు నేర్వని అధికార గణం
హైదరాబాద్: నగరంలో చినుకు పడితే చాలు కాలనీల వాసులు చిగురుటాకుల వణకి పోతున్నారు. కాలం ప్రారంభంలోనే...
రక్షణమంత్రితో ప్రతిపక్ష నేతలు
ఆంటోనీ, శరద్పవార్ భేటీ
చైనా సరిహద్దులో పరిస్థితిపై రాజ్నాథ్ వివరణ
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు(వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎకె ఆంటోనీ, ఎన్సిపి అధినేత శరద్పవార్కు రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ వివరించారు. శుక్రవారం...
అభిమాని ఇంటికి ఆరడుగుల బుల్లెట్
వీరాభిమాని ఇంట్లో.. పండుగ వాతావరణం
హైదరాబాద్ : తడబోయిన విజయ్.. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం కొండైలు పల్లి గ్రామం. చిన్న నాటి నుంచి మంత్రి తన్నీరు హరీష్ రావు వీరాభిమాని. మలిదశ...
యూరప్లో వరదలు.. 110 మంది మృతి
బెర్లిన్: యూరప్ దేశాలనూ భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. పశ్చిమ జర్మనీ, బెల్జియం దేశాల్లో వరద బీభత్సానికి 110 మంది మృతి చెందగా, వందలమంది గల్లంతయ్యారు. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాల...
మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్
డి.జి.పి మహేందర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్ పెట్టనున్నట్లు డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసు...
సురక్షితం, మంచి రాబడి
న్యూఢిల్లీ : పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. కష్టపడి సంపాదించిన సొమ్ము భద్రంగా ఉండడంతో మంచి రాబడిని ఇవ్వాలి. దీనికి పోస్టాఫీసు అందించే పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత సెప్టెంబర్ త్రైమాసికంలో...
గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం హరీష్ రావుకి వినతి…
హుజురాబాద్ లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం మంత్రి హరీష్ రావు కి వినతి...
సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు...
ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో...
గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: వి ప్రకాశ్
హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ తెలిపారు. కృష్ణా జలాల విషయంలో ఎపి-తెలంగాణ మధ్య వివాదం జరుగుతుండడంతో ఆయన మీడియాతో మాట్లాడారు....
జర్మనీలో భారీ వర్షాలు…. 81 మంది మృతి
బెర్లీన్: జర్మనీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరదలు ముంచెత్తడంతో 81 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు....
యువతకు టాస్క్
దేశంలో తొలిసారిగా రాష్ట్ర నైపుణ్య పరిజ్ఞాన అకాడమీ
ఏర్పాటు చేయదలిచినట్టు ముఖ్యమంత్రి ప్రకటన
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు కెసిఆర్ శుభాకాంక్షలు
50వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం
ఏడేళ్ల కార్యాచరణ కొలిక్కి వచ్చింది :...