Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నగరంలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేకత
బోనాల జాతరకు నగరం ముస్తాబు
=ఏటా కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం
=ఉజ్జయినిమహంకాళి, లాల్దర్వాజా అమ్మవార్లతోపాటు పలు ఆలయాల్లో వైభవంగా వేడుకలు
=సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు.....
దళితులపై చేయి పడితే ఊరుకోం
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్కు వినతిపత్రం అందజేస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎంఎల్ఎలు జయప్రకాశ్ రెడ్డి, రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబు
మరియమ్మ లాకప్డెత్ ఘటనపై సిఎం సీరియస్
విచారణ జరిపి బాధ్యులపై...
ఎమర్జెన్సీ చీకటి రోజులను మరువలేము
ప్రజాస్వామ్య పటిష్టానికి ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి రోజులను...
11 రాష్ట్రాలు.. 48 కేసులు
రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్
మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
ఇస్లామిక్ తీవ్రవాదులతో కాంగ్రెస్, ఎస్పి కుమ్మక్కు
యుపి మంత్రి ఆరోపణ
బలియా(యుపి): కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు ఇస్లామిక్ తీవ్రవాదులతో కుమ్మక్కయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వారూప్ శుక్లా ఆరోపించారు. పేద ప్రజలకు మత మార్పిడి చేయడంలో మద్రాసాలు తోడ్పడుతున్నాయని, వాటికి...
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయించండి
కాంగ్రెస్ శ్రేణులకు సోనియా పిలుపు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పార్టీ వివిధ స్థాయిలలో చురుగ్గా పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ సూచించారు. వ్యాక్సిన్లు వేసుకోవడంలో కొందరు తటపటాయిస్తున్నారు. భయాందోళనలకు...
కశ్మీర్ పై కేంద్రం కీలక కదలిక
కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి...
‘రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో’ రూ.2100 కోట్లు ట్రైటాన్ సంస్థ పెట్టుబడులు
జహీరాబాద్ నిమ్జ్లో ఇవి ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం
తొలి ఐదేళ్లలో 50వేల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు
తమ పెట్టుబడి కోసం తెలంగాణ...
కృష్ణానదిపై మరిన్ని ఎత్తిపోతలు
జోగులాంబ బ్యారేజ్ సర్వేకు ఆదేశాలు
ప్రాథమిక అంచనా రూ.2వేల కోట్లు
సుంకేసుల, పులిచింతల, నాగార్జున సాగర్ టెయిల్పాండ్ ఎత్తిపోతల సర్వే పనులకూ ఉత్తర్వులు
కల్వకుర్తి ఎత్తిపోతల జలాశయాల నీటి నిల్వ సామర్థం 20టిఎంసిలకు పెంచేలా...
రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి
ఏపికి కృష్ణాబోర్డు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదిపై చేపట్టిన రాయల సీమ ఎత్తిపోతల పథకాల పనులపై కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు సీరియస్ అయింది. పనులు వెంటనే ఆపాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర జలవనరుల...
సిఎం కెసిఆర్ సింహం లాంటోడు
ఆయనతో ఆటలాడుకోవడం జగన్కు మంచిది
కాదు తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడు
ఆయన గొర్లు తినేటోడైతే... జగన్ బర్లు
తినేటోడు కృష్ణా జలాల కోసం అవసరమైతే
రాజీనామాలకు కూడా సిద్ధం మీడియా
సమావేశంలో మంత్రి వేముల,...
నెక్లెస్ రోడ్లో ఆవిష్కరణకు సిద్ధమైన పివి విగ్రహం
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సముచిత గౌరవం
హుస్సేన్సాగర్ తీరాన 16 అడుగుల
కాంస్య విగ్రహం
ఈ నెల 28న ఆవిష్కరించనున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ :మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వం...
ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల పర్యటన
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియాలను
ఏర్పాటు చేయాలి
వివిధ అంశాలపై కేంద్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపిలు
మనతెలంగాణ/హైదరాబాద్ :రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం...
శ్రీలంక అధ్యక్షుడి క్షమాభిక్ష…. 93 మంది ఖైదీల విడుదల
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స క్షమాభిక్ష ప్రసాదించడంతో 16మంది ఎల్టిటిఇ అనుమానిత తీవ్రవాదులతోసహా 93 మంది ఖైదీలను శ్రీలంక ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశంలో భౌద్ధమత ప్రవేశానికి చిహ్నంగా దేశంలో...
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి
పోలీసులపై-మ హత్య కేసు నమోదు చేయాలి: తమ్మినేని
మన తెలంగాణ/హై-దరాబాద్: మరియమ్మపై పోలీసుల ప్రవర్తన అమానుషంగా ఉందని, వారు పెట్టిన చిత్రహింసలకే మరియమ్మ మరణించినందున హత్య కేసు(కస్డోడియన్ హత్య)గా పరిగణించి బాధ్యులను అరెస్టు చేయాలని...
7 మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త 7 మెడికల్, నర్సింగ్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీకి 1001 పోస్టుల చొప్పున నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
ఆ నీటిని తరలించుకుపోతే రైతుల నోట్లో మట్టే: వేముల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకపోతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని ఎపిని కృష్ణా బోర్డు ఆదేశించిందన్నారు. ఎపి నీటిని తరలించుకుపోతే తెలంగాణ...
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్ లోనూ వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది.ప్రాక్టికల్స్ కు...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
ఆంధ్రా జలదోపిడి ఆపండి
కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను రక్షించండి
డిపిఆర్ సన్నాహకాల పేరిట ఏపి ప్రాజెక్టుల పనులే చేస్తోంది
దానికి సచిత్ర ఆధారాలు ఇదిగో చూడండి
పోతిరెడ్డిపాడు విస్తరణ పరిశీలనకు నిజనిర్ధారణ కమిటినీ పంపించలేకపోయారు...