Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సిక్కింలో డెల్టా వేరియంట్ వ్యాప్తి
98 నమూనాల్లో 97 పాజిటివ్
గ్యాంగ్టక్ : సిక్కిం ప్రభుత్వం తమ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటుని తెలుసుకోడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 98 మంది నమూనాల్లో 97 పాజిటివ్గా నిర్ధారణ...
ఫోన్ కాల్స్ ట్యాపింగ్…. ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైంది: భట్టి
హైదరాబాద్: దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతోందని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గాంధీ భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండడంతో ప్రజాస్వామ్యానికి...
కరీంనగర్ కలెక్టర్ కర్నన్ కు శుభాకాంక్షలు: వల్లూరు క్రాంతి
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన ఆర్.వి కర్నన్ ను నగరపాలక సంస్థ కమీషనర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్ కార్యాలయంలో కలిశారు. కలెక్టర్ ఆర్.వి కర్నన్ కు పూల మొక్కను...
ఈటెలకు ఎలాంటి ప్రాణ భయం లేదు: గంగుల
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హుజురాబాద్ లో ఈటెల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తనకు ప్రాణాపాయం ఉందని...
బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ….
హైదరాబాద్: ఆషాడ బోనాల పండుగ నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని...
మత్స్యకారుల మధ్య వైరుధ్యాలు ఎందుకు?
మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మా ణం ఫలితంగా రాష్ర్టంలో నీటివనరుల సౌల భ్యం పెరిగిన పర్యవసానంగా మత్స్యరంగం అభివృద్ధికి, త ద్వారా ఈ రంగం లో అపారమైన ఉపాధి కల్పనకు...
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...
దళిత స్వావలంబన
స్వీయ చైతన్యంతోనే సాధికారత
దళితబంధు అమలు తీరుపై లోతైన అధ్యయనం
ఎస్సిల స్థితిగతులపై హుజూరాబాద్లో అధికారుల పర్యటనలు
పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో దళితుల స్థితిగతులపై అవగాహన
ఉద్యోగులు, దళిత సంఘాలతో త్వరలో వర్క్షాప్
సూచనలు, సలహాలతో వినూత్న పథకాలకు...
రాహుల్, ప్రశాంత్ కిషోర్ తదితరులపై పెగాసస్ స్పైవేర్
పెగాసెస్ మరో కలకలం
రాహుల్, పికె, ఇద్దరు కేంద్రం మంత్రులపైనా నిఘా
మాజీ సిఇసి లావాసా, మమత మేనల్లుడు అభిషేక్ కూడా బాధితులు
వైరాలిజిస్టు, సుప్రీం ఉద్యోగిని ఫోన్లపైనా నేత్రం
‘ది వైర్’ మరో సంచలనం
న్యూఢిల్లీ: పెగాసస్...
మా వాటా 570టిఎంసిలు
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి వాటాలపై కుదిరింది తాత్కాలిక ఒప్పందమే
పరీవాహక ప్రాంతం, రాష్ట్ర జనాభా, మంచి నీరు, సాగునీటి అవసరాలను బట్టి తెలంగాణకు 570 టిఎంసిలు కేటాయించాల్సిందే
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను కూడా...
పారిశ్రామిక వేత్తల భాగ్యనగరం
ఈ రంగాలకు చెందిన స్టార్టప్లు ఇప్పటికే నగరంలో ఉన్నాయి
మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తూ హైదరాబాద్కు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నాయి
గత కొన్నేళ్లుగా భారీగా వచ్చిన పెట్టుబడులు
సులభమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం
హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో...
పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం
పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం
గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో...
రాజద్రోహం కేసులో కేంద్రానికి సుప్రీం ఆదేశం..
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఆందోళన కారుడు లీచోంబం ఎరెండ్రోను తక్షణం విడుదల చేయాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈమేరకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు...
ఫీజుల జీవోలు పాటించని విద్యాసంస్థలు
జీవో 46, 75లను లెక్కచేయని యాజమాన్యాలు
తాము చెప్పినంత చెల్లించకుంటే చిన్నారులు బడికి దూరం
ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనా నేటి వరకు పాఠాలు వినని విద్యార్థులు
ఫీజుల వేధింపులతో ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు
మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో...
రాష్ట్రం హక్కులపై గళమెత్తుతాం, కేంద్రాన్ని నిలదీస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతామని టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వర్రావు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర...
పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు ఇతర భాషల అభ్యర్థులు అనేక...
26 వరకు హర్యానాలో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్ : ఈనెల 26 వరకు అంటే మరో వారం రోజుల పాటు హర్యానాలో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అయితే రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు మరో గంట...
ముగ్గరు అథ్లెట్లకు కరోనా
టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే కరోనా కలకలం సృష్టిస్తోంది. క్రీడలకు వేదికగా నిలిచిన టోక్యో నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ముగ్గురు అథ్లెట్లు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు...
హన్మకొండ జెఎన్ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ రెడీ
హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న హన్మకొండలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...
కర్నాటకలో సినిమా హాళ్లకు నేటి నుంచి అనుమతి
26 నుంచి కాలేజీలు, వర్సిటీలకు అనుమతి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి అమలులో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి(సోమవారం) సినిమా థియేటర్లు...