Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఆర్డిఎస్ రైట్బ్యాంక్ పనులు నిలపండి
బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
3న సీమ ఎత్తిపోతల పరిశీలన డౌటే
ఎపి స్పందనను బట్టి షెడ్యూల్ ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల మధ్యన జలజగడాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కృష్ణానది జలాలను ఉపయోగించుకోవటంలో తెలంగాణ,...
జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు
మన తెలంగాణ/హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా చేసిన మార్పులు,...
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
‘డాక్టర్స్ డే’ సందర్భంగా సిఎం కెసిఆర్ సందేశం
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రాన్నిఆరోగ్య తెలంగాణగా...
జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదు
శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం
ఎపి సర్కార్పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం...
ఖేల్ రత్న కోసం అశ్విన్, మిథాలీ పేర్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు తమ తమ క్రీడాకారులు పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఈసారి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం...
తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 2000 మంది చిన్నారులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల ఢిల్లీలో 2000కుపైగా చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయారని ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డిసిపిసిఆర్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 67మంది తల్లిదండ్రులిద్దరినీ, 651మంది...
పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్
సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
అతి త్వరలో రేషన్ కార్డులు: మంత్రి గంగుల
హైదరాబాద్: రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. సిఎం కెసిఆర్ సంకల్పంతో రాష్ట్రంలో...
డ్రైవింగ్ లైసెన్స్ల సమస్యలకు చెక్
నూతన నిబంధనాలతో డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్
హైదరాబాద్: వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎదురు చూసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో కబరు అందించనుంది. కేంద్రం త్వరలో అమలు చేయనున్న నూతన చట్టం...
జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల కలకలం
శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
పర్యావరణ రక్షణకు పిల్లల యత్నం
మామిడి మొక్కల పెంపకంపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది తెలంగాణ...
వరద జలాల పేరిట వంకరబుద్ధి
పోతిరెడ్డిపాడు పేరిట తెలంగాణ హక్కులకు బొక్క
కొత్తగా రాయలసీమ ఎత్తిపోతలతో రక్తం పీల్చే యత్నం
ఆంధ్రానేతలవి అసత్యాలు, అసంబద్ధ వాదనలు
ఎపిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలకు కృష్ణా జలాల తరలింపేమో న్యాయమట!
తెలంగాణ కృష్ణాబేసిన్లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల...
రిజిస్ట్రేషన్ల విలువ పెంపు!
భూములు, ఆస్తుల విలువ సవరణకు కసరత్తు
సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన భూముల విలువ
హెచ్ఎండిఎ పరిధిలోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ...
ఉద్దీపన రుణాలతోనా?
మొదటి కొవిడ్ బాధల నుంచి కాపాడడానికి గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్ల అతి భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ ప్రభుత్వం అనూహ్య స్థాయిలో విజృంభించిన...
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
ఢిల్లీ విద్యార్థినికి డయానా అవార్డు
కరోనాకాలంలో పేద విద్యార్థులకు సాయం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డయానా అవార్డుకు ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని దేవాన్షీ రంజన్(21) ఎంపికయ్యారు. కొవిడ్19 మహమ్మారి విజృంభిస్తున్నవేళ అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువులకు ఆటంకం...
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
తప్పుడు మ్యాప్ను ప్రచురించినందుకు కేసు పమోదు చేసిన యుపి పోలీసులు
నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీశ్ మహేశ్వరిపై మరో కేసు...
ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక ప్రధాన ప్రకటనతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్ లో పర్యటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం...
దళితులు వివక్షకు గురవుతున్నారు: కెసిఆర్
హైదరాబాద్: సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాల కాలంగా దళితులు వివక్షకు గురవుతున్నారని, దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగు చేసుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితుల కోసం ఇంకా...