Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రళయ వాన
ఒకటే వర్షాలు.. గుండెల్లో రైళ్లు
జలదిగ్భందంలో నిర్మల్ పట్టణం, భైంసా పలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
హైదరాబాద్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రంగంలోకి డిఆర్ఎఫ్ బృందాలు కడ్తాల్ జాతీయ రహదారి 44పై భారీగా నిలిచిపోయిన వరదనీరు
ములుగు,...
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
26న దళితబంధు తొలి అవగాహన సదస్సు
ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం...
రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్...
జంతర్మంతర్లో రైతుల నిరసన
కొత్త అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
రైతులు చర్చలకు రావాలి : కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు....
మీడియా అకాడమీ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలి
హైదరాబాద్: మీడియా అకాడమి భవనం త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు. నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను...
అస్సాంలో లొంగిపోతున్న ఎన్ఎల్ఎఫ్బి త్రీవవాదులు
గువాహటి: కొత్తగా ఏర్పడిన తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్ఎల్ఎఫ్బి)కి చెందిన సభ్యులందరూ ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం తెలిపారు. గత ఏడాది...
నగరంలో మరో 15 బస్తీ దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి భరోసా ఇచ్చే బస్తీదవాఖానలను దశలవారీగా పెంచుతూ త్వరలో మరో 15 దవాఖానలు వైద్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. వచ్చే నెల నుంచి రోగులకు సేవలందించే జిహెచ్ఎంసి అధికారులతో...
సస్పెన్షన్పై సుప్రీంకోర్టులో మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేల పిటిషన్
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణతో మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్ను సవాలు చేస్తూ గురువారం సుప్రీంకోర్టును...
పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది: మంత్రి హరీశ్
సిద్దిపేట: పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో...
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు 15 దేశాల ప్రముఖులు
టోక్యో: ఈ నెల 23న (శుక్రవారం) జరగనున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ప్రారంభ వేడుకలను వెయ్యి మంది లోపు...
అబద్ధాలకు ఆక్సిజన్
అబద్ధం అతికినట్టుండాలి గాని, తాను పచ్చి బూటకాన్ని అని నెత్తిన రాసుకున్నట్టు ఉండకూడదు. అధికారంలో ఉన్న వారు ఏది చెబితే దానినే ప్రజలు నమ్ముతారనే ఆత్మవంచన, పరవంచనతో కూడినది అసలే కాకూడదు. దేశంలో...
పని గంటలు- నిరుద్యోగ మంటలు
పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయా లు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్ టైవ్సు పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని...
ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు లేవనడం పచ్చి అబద్ధం
కేంద్రం ప్రకటనపై ఢిల్లీ సర్కార్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక మరణాలు సంభవించాయని, ప్రాణవాయువు కొరత వల్ల దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం...
ప్రత్యర్థులపై నిఘా కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది: మమతా బెనర్జీ
కోల్కతా: ప్రత్యర్థులపై నిఘా కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తిని బిజెపి కాల రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం...
బ్యాడ్మింటన్, షూటింగ్కు తెలంగాణ పుట్టినిల్లు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: దేశానికి గగన్ నారంగ్ గొప్ప పేరు తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గన్ఫర్గ్లోరీ షూటింగ్ అకాడమీలో చీర్ఫర్ ఇండియా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ మట్లాడారు. ఎంతో మంది క్రీడాకారులను గగన్...
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
అమెరికా పరిశోధనా సంస్థ నివేదిక
ప్రస్తుతం నమోదైన వాటికన్నా పది రెట్లు అధికం
న్యూఢిల్లీ: భారత్లో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మరణాలు 4లక్షలకు పైగా.. అయితే అమెరికాకు చెందిన...
మరియమ్మ లాకప్ డెత్ కేసు: ఎస్ఐ, ఇద్దురు కానిస్టేబుళ్ల తొలగింపు..
హైదరాబాద్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐతోపాటు ఇద్దురు కానిస్టేబుళ్లను రాచకొండ కమిషనరేట్ విధుల నుంచి తొలగించింది. ఖమ్మం జిల్లాలోని అడ్డగూడురు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న దళిత మహిళ...
అట్టుడికిన పార్లమెంట్
పెగాసస్పై ప్రతిపక్షాల గొడవతో పలు దఫాలు వాయిదా పడిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్పై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు ప్రతిపక్షాల నినాదాలతో హోరెత్తాయి. పెగాసస్ స్పైవేర్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...