Home Search
ఆర్థిక వ్యవస్థ - search results
If you're not happy with the results, please do another search
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
వలస కార్మికుల జాబితా?
వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
రెండు కొత్త రకాలపై కొవాగ్జిన్ సమర్ధ ప్రభావం : బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా కొత్త రకాలపై సమర్ధంగా పనిచేస్తోందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా భారత్లో మొదట గుర్తించినట్టు చెబుతున్న...
ఆపదలో మేధోహక్కుల ఆధిపత్యమా?
కరోనా మహమ్మారిని కడతేర్చడానికి కావలసిన ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రతిబంధకమవుతున్న పేటెంట్ హక్కులను తాత్కాలికంగా ఎత్తివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు పలకడం ప్రపంచ ఆరోగ్య...
చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో...
టీకా, ఆక్సిజన్
ఆసుపత్రుల్లో చోటు దొరక్క, ఆక్సిజన్ అందక మరణిస్తున్న కరోనా రోగుల విషాద కథనాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇంకో వైపు టీకా కోసం ఎదురు చూసి ఎగబడి తీవ్ర నిరాశకు గురి అవుతున్న జనం...
సోషలిస్టు విప్లవ సారథి
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద రాజకీయ వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతున్న వ్లాదిమిర్ లెనిన్ 1917లో రష్యాలో బోల్షివిక్ విప్లవానికి రూపకల్పన చేసాడు. తరువాత కొత్తగా ఏర్పడిన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
యుపిలో వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు
షాజహాన్పూర్(యుపి): గేట్లు మూయని లెవల్ క్రాసింగ్ను దాటుతున్న వాహనాలపైకి ఎక్స్ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మీన్పూర్ కత్రా రైల్వే స్టేషన్ సమీపంలో...
ఉధృతి-ఉదాసీనత!
అతి వేగంగా వ్యాపిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకుతూ ఊహించనంత స్థాయిలో భయోత్పాతం కలిగిస్తున్న కరోనా రెండవ దశ ముందు దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కళ్లు తేలవేస్తున్నది, చేతులెత్తేస్తున్నది. మహారాష్ట్ర,...
క్యూబాలో ముగిసిన కాస్ట్రో శకం
రౌల్ రిటైర్మెంట్..క్లిష్టతల నడుమ నేత ఎవరో
హవానా : అమెరికాకు చిరకాలపు ప్రత్యర్థిదేశం క్యూబాలో కాస్ట్రోల శకం ముగిసింది. తాను క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్ కాస్ట్రో శనివారం...
అమెరికా అతిక్రమణ!
పామును ముద్దాడినా కాటేయడం మానదు, అమెరికా కూడా అంతే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు మన ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఎన్ని మైత్రీ సన్నివేశాలు విరగబూసి పరిమళించాయో కళ్లారా చూశాము....
అంతుచిక్కని కొత్త జన్యువులు
రోగ నిరోధక శక్తి ఛేదనలు
జనం విచ్చలవిడి తిరుగుళ్లు
వేరియంట్ రోగులతో సవాళ్లు
దేశంలో కరోనా రెండో పంజాకు కారణాలు
న్యూఢిల్లీ : కరోనా కేసులు తిరిగి పెరగడానికి ప్రజల నిర్లక్షం, కోడ్ను గాలికి వదిలివేయడమే కారణమని దేశంలోని...
మోడీ బంగ్లా పర్యటన!
ఎన్నెన్నో ఎగుడుదిగుడులు, ఒడుదుడుకుల తర్వాత పరస్పర బంధాన్ని పటిష్ఠపరచుకోడానికి భారత్, బంగ్లా ప్రధానులు చూపిన చొరవ మెచ్చుకోదగినది. మన ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను పెంచుకోడంపై చైనా చూపిస్తున్న ఆసక్తిని గమనిస్తే ఇందులో ఇప్పటికీ...
కవిత్వం వ్యక్తిత్వం కలిసిన కవితత్వం తెలంగాణ రుబాయిలు
ప్రతి కవికి ఒక భావనా ప్రపంచం ఉంటుంది. అతడందులో పరుగులు పెడతాడు. వస్తువును దర్శిస్తాడు. పదును పెడతాడు. అల్లుకుంటాడు. కవిత్వము స్ఫూర్తివంతమయ్యేదాకా విశ్రమించడు. తన రచనలో ఒక కొత్తదనాన్ని తెచ్చేదాకా ఆగడు. ఏ...
ఇన్సూరెన్స్కు మంగళం!
అతి తక్కువ ఖర్చుతో సాధారణ ప్రజలకు అందివస్తున్న సకల వ్యవస్థలనూ ప్రైవేటుకు కట్టబెట్టి చేతులు దులుపుకునే నిర్వాకానికి కేంద్ర ప్రభుత్వం పట్టపగలు సిగ్గు లేకుండా పాల్పడుతున్నది. కేవలం పార్లమెంటులో బిజెపికి గల ఎదురులేని...
భద్రత భళా
హోంశాఖకు రూ.6,465 కోట్లు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కార్యాలయాలకు రూ.725 కోట్లు సాంకేతికతకూ పెద్దపీట
మనతెలంగాణ/హైదరాబాద్: శాంతిభద్రతలు, పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తూ 2021లో బడ్జెట్లో హోంశాఖకు 6,465 కోట్లు కేటాయించినట్లు...
అదానీ సంపద లోగుట్టు తెలియాలి: రాహుల్
నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో అంతా ఆర్థికంగా గింజుకుంటుంటే వ్యాపారవేత్త అదానీ సంపద ఎట్లా పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కొవిడ్ 19 కారణంగా దేశంలో ప్రతి ఒక్కరి పరిస్థితి తలకిందులు...
టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...