Monday, May 6, 2024
Home Search

ఆర్థిక వ్యవస్థ - search results

If you're not happy with the results, please do another search
Cancer

భారత్‌లో పదిమందిలో ఒకరికి కేన్సర్

డబ్లుహెచ్‌ఒ, ఐఎఆర్‌సి నివేదికలు వెల్లడి ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి 2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...

కొత్త పన్ను విధానం అందుకే..

  పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
Tax

పన్ను విధానం మనమే ఎంచుకోవాలి

బడ్జెట్‌లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్‌లు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్‌లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్‌లు తీసుకొచ్చింది....

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే

హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

ఎఐతో నవప్రపంచం

  2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్ అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...

యాంటిబయోటిక్ దుర్వినియోగం

  ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలోనే చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్...
Minister KTR

లాలూఛీ

  కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్ మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మున్సిపోల్స్‌లో టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం ఖాయం రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు...

ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత అవసరం

  హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి రోజున రాధాకృష్ణ శోభాయాత్ర జరగడం హర్షనీయమని ఆర్థికమంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. హైదర్ నగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ శోభాయాత్రను మంత్రి హరీష్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...

Latest News