Thursday, May 2, 2024
Home Search

ఆర్థిక వ్యవస్థ - search results

If you're not happy with the results, please do another search

ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్

  మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్ కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....

కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు

  డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

ప్రగతి వరించిన పట్టణాలు

  జోరుగా, హుషారుగా సాగుతున్న పట్టణప్రగతి కార్యక్రమం 130 పట్టణాల్లో రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం 100 స్వచ్ఛవాహనాలు...3.50లక్షల మొక్కలతో పచ్చదనం 200 పబ్లిక్ టాయిలెట్లు... ప్రతి వార్డుకు ట్రాక్టర్, జెసిబి శిథిలావస్థలోని ఇళ్ల కూల్చివేత మన తెలంగాణ /హైదరాబాద్...

ఢిల్లీ మృతులు 27

  అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
‘Unmarried women’ now in MPT Act

ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

  సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...

బలపడిన బంధం

  మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నాం....

సుప్రీం సూపర్ తీర్పులు

  130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు - అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ లింగపర న్యాయంతోనే అభివృద్ధి కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే ఉగ్రవాద...

పనిచేయకపోతే పదవులూడుతాయ్

  మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి 3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి 8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్‌ఎలు,...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కర్త

  దార్శనికుడు, పేదల సేవకుడు ‘కలలుకనండి, ఆ కలలు నిజం చేసుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి” అని చెప్పటానికంటే ముందునుంచే అనేక కలలనుకన్నాం. “అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమందెంత దూరం” అంటూ దాశరథి పాటను వూరూరా పాడుకుంటూ...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...
Ajay-Bhushan-Pandey

కొత్త పన్ను విధానంలోకి 80% పన్ను చెల్లింపుదారులు

రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే న్యూఢిల్లీ: దాదాపు 80 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలో చేరవచ్చని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో...
Cancer

భారత్‌లో పదిమందిలో ఒకరికి కేన్సర్

డబ్లుహెచ్‌ఒ, ఐఎఆర్‌సి నివేదికలు వెల్లడి ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి 2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...

కొత్త పన్ను విధానం అందుకే..

  పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
Tax

పన్ను విధానం మనమే ఎంచుకోవాలి

బడ్జెట్‌లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్‌లు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్‌లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్‌లు తీసుకొచ్చింది....

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే

హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...

Latest News