Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రజాదరణలో దీదీకి మోడీ తీసిపోరు!
బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ ఆడియో టేపు ప్రకంపనలు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్న వేళ మరో తాజా వివాదం రాష్ట్రంలో కలకలం సృష్టించింది....
ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి: మంత్రి ఈటెల
హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి ఈటెల సమావేశం నిర్వహించారు....
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
పాలించడం చేతకాని బిజెపి!
బిజెపికి పరిపాలించడం చేత కాదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అరిచినట్టే అరిచి ప్రజలను మభ్యపెట్టడం మాత్రం నేర్చున్నారు. ఉపన్యాసాలు దంచడంలో, రెచ్చగొట్టడంలో దిట్ట. సమస్యలను పరిష్కరించ కుండా సాగదీస్తుంది. సమస్యలను సృష్టిస్తుంది. సమస్యలు కాని...
ఆస్తిపన్నును సక్రమంగా చెల్లిస్తే 5 శాతం రాయితీ
ఎర్లీ బర్డ్ పేరిట రాయితీని ప్రకటించిన మున్సిపల్ శాఖ
హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరాని గాను (2021-22) ఆస్తిపన్నులో 5 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఎర్లీ బర్డ్ పేరిట ఈ రాయితీని ప్రభుత్వం...
ఇటలీ నుంచి వచ్చే నష్టపరిహారం
మా ఖాతాలో డిపాజిట్ చేయండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ చెల్లించిన నష్టపరిహారాన్ని తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటలీ...
రైలు సర్వీసుల రద్దు యోచన లేదు
రైల్వే బోర్డు చైర్మన్ ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ దృష్టా మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న భయంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలివెళుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైలు...
బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు.. వాతలే
* బిజేపోళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
* రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
* సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు కక్కుతున్న ప్రతిపక్షాలు
* ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి
*...
ప్రైవేటు టీచర్లకు సాయం… ఖజానాపై రూ.42.57 కోట్ల భారం: గంగుల
హైదరాబాద్: సిఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో అన్ని వర్గాలను అదుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బిఆర్కె భవన్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయంపై జరిగిన మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం...
తెలంగాణలో మరో టెక్స్టైల్ కంపెనీ…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు...
ఇమామ్, మౌజామ్లకు గౌరవ వేతనం: మహమూద్ అలీ
నల్లగొండ: ఇమామ్, మౌజామ్లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పెద్దవూరలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. నాగార్జున సాగర్ లో ఉప...
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలు, 25 కిలోల బియ్యం
లక్షా45వేల మందికి లబ్ధి
నేడు కలెక్టర్లు, డిఇఒలు, డిఎస్ఒలతో మంత్రులు సబితా, గంగుల వీడియో కాన్ఫరెన్స్
గుర్తింపు పొందిన విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి వర్తింపు
బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ
బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలతో జిల్లా...
మైక్రో కంటైన్మెంట్లు
నైట్ కర్ఫూలు, పరిమిత లాక్డౌన్లు
11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...
రూ.2వేల కోట్లతో బడుల బాగు
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు స్థాయి సదుపాయాలు
మార్గదర్శకాలు రూపొందిచాలి : అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో మౌలిక సదుపాయాలను...
కరోనా కోరల్లో 8జిల్లాలు
మలాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్లలో అత్యధికం మిగతా జిల్లాల్లో స్వల్పం
ప్రత్యేక ప్రణాళికలతో అదుపు చేయడానికి ప్రభుత్వ వ్యూహం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న...
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్కు విముక్తి
గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్స్టేషన్కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్:...
మధ్యప్రదేశ్లో వారాంతపు లాక్డౌన్
భోపాల్ : కరోనా కేసులు పెరిగి పోతున్నందున మధ్యప్రదేశ్ లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రప్రభుత్వం వారాంతపు లాక్డౌన్...
”ఖర్చే పే చర్చ” కూడా జరగాలి
ప్రధాని మోడీకి రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ''పరీక్షా పే చర్చ'' కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న...
కరోనా పడగనీడలో….‘వకీల్సాబ్’
గ్రేటర్లో 120 థియేటర్లలో రేపు విడుదల
యేడాది తరువాత పెద్దహీరో సినిమా
ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు బారులు
వారం రోజులు థియేటర్లన్నీ హౌస్ఫుల్... సీట్ల మధ్య గ్యాప్ లేకుండా విక్రయాలు
పవన్కల్యాణ్ అభిమానులను కట్టడిచేసేదెవరు
నిబంధనలు పాటించకపోతే కరోనా...