Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
బ్యాటరీ స్టోరేజ్ తయారీకి రూ.18,100 కోట్ల పిఎల్ఐ పథకం
ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : బ్యాటరీ స్టోరేజ్ను ప్రోత్సహించేందుకు గాను రూ.18,100 కోట్ల పిఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను...
ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి
లాక్డౌన్ కారణంగా ముస్లిం సోదరులకు పిలుపిచ్చిన ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
రంజాన్ శుక్రవారమే
మనతెలంగాణ/హైదరాబాద్ : పవిత్ర రంజాన్ శుక్రవారం నాడే నిర్వహించుకోవాలని షాహి ఇమామ్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. రంజాన్ మాసం...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం
పరిస్థితి అదుపులోనే ఉంది
ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే...
87 శాతానికి పెరిగిన రికవరీ రేట్
కొత్తగా మరో 4723 మందికి వైరస్ జిహెచ్ఎంసిలో 745, జిల్లాల్లో 3978 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో 31 మంది మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 87 శాతానికి పెరిగింది....
నేపాల్ ప్రతిష్టంభన
ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...
బ్లాక్ఫంగస్పై సెంటర్ వార్
ఔషధ కంపెనీలకు ఆదేశాలు
ఉత్పత్తి పెంచేందుకు చర్యలు
ఆంఫోటెరిసిస్ అత్యవసరం
న్యూఢిల్లీ : అత్యంత అరుదైన, అసాధారణమైన బ్లాక్ఫంగస్ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్న...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు
ప్రియాంకాగాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో...
వైద్య అర్హతలు ఉంటే కరోనాకు చికిత్స చేయవచ్చు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి
న్యూఢిల్లీ: దేశంలో అనూహ్య రీతిలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా గుర్తింపు పొందిన అర్హతలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వైద్య వృత్తిని లేదా టెలికన్సల్టేషన్ను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం...
లాక్డౌన్ ఎఫెక్ట్: బ్యాంకుల పనివేళల్లో మార్పులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు మార్చారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే పనిచేయనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి...
బెంగాల్ గవర్నర్ తీరుపై మమత సర్కార్ మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించాలన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా...
ఉత్తరాఖండ్లో కుంభవృష్టికి దెబ్బతిన్న ప్రాంతాలలో సిఎం పర్యటన
డెహ్రాడూన్: తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగలో మంగళవారం ఆకస్మికంగా కురిసిన కుంభవృష్టి వల్ల సంభవించిన నష్టాన్ని అంచనావేసేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ బుధవారం ఆ ప్రాంతాన్ని పర్యటించారు. తన మంత్రివర్గ సహచరులతో...
కెటిఆర్ ఆధ్వర్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం….
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా...
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం: బానోతు శంకర్ నాయక్
మహబూబాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులకు ఎంఎల్ఎ బానోతు శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రతి ధాన్యపు గింజను...
రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45ఏళ్లు నిండిన వారికి యథాతథంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. టీకా వేసుకునే వారికి...
అమల్లోకి లాక్డౌన్.. రోడ్లపైకి భారీగా జనం
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం ఆరు నుంచి 10గంటల వరకు మినహాయింపు ఇవ్వడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. కూరగాయల మార్కెట్లు, దుకాణాల ముందు జనాలు కిటకిటలాడుతున్నారు. అటు...
10 రోజులు లాక్డౌన్
ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే సడలింపు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు మినహాయింపు
గ్రామాల్లో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
అత్యవసర సేవలకు అనుమతి
జాతీయ రహదారులపై రవాణా యథాతథం
33శాతం హాజరుతో ప్రభుత్వ ఆఫీసులు
టీకాల సేకరణకు గ్లోబల్...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
పది విద్యార్థులందరూ పాస్
పది విద్యార్థులందరూ పాస్
ఎఫ్ఎ మార్కుల ఆధారంగా గ్రేడ్ల కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మెటివ్...