Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
అశ్విన్ అద్భుత సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత సెంచరీ సాధించాడు. అశ్విన్ కేవలం 134 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అశ్విన్...
అశ్విన్ మాయాజాలం.. ఇంగ్లాండ్ విలవిల
134 పరుగులకే ముగిసిన తొలి ఇన్నింగ్స్
249 పరుగులు భారీ ఆధిక్యతలో టీమిండియా
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తిగా పై చేయి సాధించింది. తొలి రోజు బ్యాట్తో...
భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 134 ఆలౌట్
చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు...
కదం తొక్కిన రోహిత్
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్
రాణించిన రహనె, భారత్ 300/6
చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో శనివారం ప్రారంభమైన రెండో...
చెపాక్లో చితక్కొట్టిన హిట్మ్యాన్.. (వీడియో)
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం...
టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన..
లండన్: టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 16మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. భారత్,...
విరాట్ కోహ్లీ తప్పుకుంటాడేమో: మాజీ స్పిన్నర్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయిన అతని సారథ్యంలో టీమిండియా సరిగ్గా ఆడలేకపోతుందనిఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ నేతృత్వంలో భారత్ నాలుగు...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: జోరూట్ @3
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. చెన్నైలో భారత్తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో...
భారత్ ఘోర పరాజయం
కోహ్లి, గిల్ శ్రమ వృధా, చెలరేగిన అండర్సన్, జాక్ లీచ్, తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
చెన్నై: భారత్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు
విరాట్ కోహ్లి
చెన్నై: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూడడం బాధకు గురి చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తాము స్థాయికి తగ్గ...
రసవత్తరంగా మారిన చెన్నై టెస్ట్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య చెన్నై టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ 420 పరుగుల లక్ష్యఛేదనకు పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (39) పరుగులకే వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్(15),...
రసపట్టులో తొలి టెస్టు
అశ్విన్ మాయ, రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలిన ఇంగ్లండ్, భారత్ గెలుపు లక్షం 420, ప్రస్తుతం 39/1, ఆసక్తికరంగా మారిన చివరి రోజు ఆట
చెన్నై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి...
పంత్ను వరించిన ఐసిసి పురస్కారం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రవేశ పెట్టిన ఈ నెల మేటి ఆటగాడు తొలి పురస్కారాన్ని టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన...
ఇండియా టార్గెట్ 420
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు 46.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్కు 420 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. ...
భారత్ తొలి ఇన్నింగ్స్ 337….. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 1/1
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 95.5 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు...
భారత్కు ఫాలోఆన్ తప్పదా?
తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు,
ఆదుకున్న పంత్, పుజారా
ఇంగ్లాండ్ ఆలౌట్ 578
చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే...
భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 578 ఆలౌట్..
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 555/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన...
100వ టెస్టులో జోరూట్ డబుల్ సెంచరీ..
చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ డబుల్ సెంచరీ తో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు...