Monday, April 29, 2024

టీ20లకు ఇంగ్లాండ్‌ జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

లండన్‌: టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 16మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం తెలిపింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 12 నుంచి 20తేదీ వరకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంగ్లాండ్‌ టీ20 టీమ్‌:

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, శామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, టాప్లే, మార్క్‌ వుడ్‌

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News