Saturday, April 27, 2024

30నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర!

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలలో ఆయన 30నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. వారాహి విజయ భేరి పేరిట వరుస బహిరంగ సభలలో పాల్గొంటారు. పిఠాపురంలో 30న జరిగే బహిరంగ సభతో జనసేన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం సభ అనంతరం చేబ్రోలులో జరిగే బహిరంగ సభలోనూ పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. ఆయన పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి  తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News