Saturday, April 27, 2024

ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజి రెడ్డి ( 89 ) కన్నుమూశారు. అనారోగ్యంతో రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి స్వగ్రామంలో గురువారం అంత్య క్రియలు జరుగుతాయి.  వరంగల్ ఉమ్మడి జిల్లా ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిలోని ప్రజాప్రతినిధులు అధికారులు సందర్శించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలపడంతో పాటు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News