Saturday, May 4, 2024

కరోనా వార్డు నుంచి తప్పించుకున్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

Person escaped in corona hospital

 

చెన్నై: కరోనా వార్డు నుంచి ఓ వ్యక్తి తప్పించుకున్న సంఘటన తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 32 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అరందాంగి సివిల్ ఆస్పత్రిలో ఉంచారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రాకుండా తనని ఎందుకు వార్డులో ఉంచారని ఆస్పత్రి సిబ్బందితో ఘర్షణకు దిగాడు. భార్యను ఆస్పత్రిలో సమీపంలో రమ్మని కబురు పంపాడు. ఆస్పత్రి సిబ్బంది ఉమ్మడంతో పాటు అక్కడ వైద్యుడు దాడి చేసి అక్కడి నుంచి ఆస్పత్రి బయటకు వచ్చాడు. భార్య బైక్‌పై ఇంటికి వెళ్లిపోయాడు. వాళ్ల కుటుంబ సభ్యులకు వైద్యుడు శేఖర్ ఫోన్ చేసి హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News