Friday, April 26, 2024

ఎల్లుండి అసోం, బెంగాల్ లో ప్రధాని పర్యటన

- Advertisement -
- Advertisement -

PM Modi to visit Assam and West Bengal

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 22న అసోం, పశ్చిమ బెంగాల్‌ లో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అస్సాంలోని ధేమాజీలోని సిలాపాథర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చమురు, గ్యాస్ రంగంలోని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

PM Modi to visit Assam and West Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News