Saturday, April 27, 2024

జడ్చర్లలో వైద్యుల నిర్లక్ష్యం… నడి రోడ్డుపై అర్ధరాత్రి మహిళ ప్రసవం

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్: జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి కూత వేటు దూరంలో గాంధీ చౌక్ దగ్గర సోమవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళా ప్రసవించింది. గత రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీ తిరుగుతున్న వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. గాంధీ విగ్రహం దగ్గర గత రాత్రి గర్భిణీ బస చేసింది. ఎముకలు కొరికె చలిలో మహిళ నరకయాతన అనభవిస్తూ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానికుల వెంటనే తల్లి బిడ్డను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News