Friday, April 26, 2024

రెండు బస్సులు ఢీ: ఐదుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

Private Bus hit RTC bus in Krishna District

అమరావతి: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం-కేసరపల్లి జాతీయ రహదారి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Private Bus hit RTC bus in Krishna District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News