Wednesday, May 1, 2024

పాతబస్తీలో కొనుగోళ్ల సందడి

- Advertisement -
- Advertisement -

Purchasing rush in pathabasthi

హైదరాబాద్:  రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఓల్డ్ సిటీలో కొనుగోళ్ల కోసం ముస్లింలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా కాసేపట్లో ముస్లింల ప్రత్యేక పార్థనలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు నిర్వహించనున్నారు. ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మతపెద్దలు పిలుపునిచ్చారు. మసీదుల్లో నలుగురికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. మక్కా మసీదుతో పాటు పలు మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Purchasing rush in pathabasthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News