Sunday, April 28, 2024

పివి తెలంగాణ ముద్దుబిడ్డ: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

PV is Telangana Leader said by srinivas goud

 

హైదరాబాద్: పివి నర్సింహారావు తెలంగాణ బిడ్డ అయినందుకు మనందరం గర్వపడాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పివి శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపి కె కేశవరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పివి నర్సింహారావు స్వగ్రామంలో టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి పనులు చేస్తామని కెకె తెలిపారు. జివొ కాపీని కెకె అందజేసిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పివికి సముచిత గౌరవం కల్పించాలని కెసిఆర్ నిర్ణయించారని, రూ.7 కోట్లతో వంగరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణలో ప్రతి విద్యార్థి పివి జీవిత చరత్ర తెలుసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News