Friday, April 26, 2024

పులిని చంపి కుటుంబాన్ని కాపాడిన ‘నాయక్ ’

- Advertisement -
- Advertisement -

Rajgopal Nayak kills tiger and saves family:Karnataka

 

బెంగళూరు : పులి కంటపడితే ఎవరికైనా భయమే. కానీ తన భార్య, కుమార్తెను రక్షించుకోడానికి తన ప్రాణాలను తెగించి పులిని మట్టి కరిపించిన సాహస ‘నాయక్’ డయ్యాడు కర్ణాటకకు చెందిన రాజ్‌గోపాల్ నాయక్. కర్ణాటక హసన్ జిల్లా హరిసెక్రె తాలూకా బెండాక్రె ప్రాంతంలో నాయక్ తన భార్య కుమార్తెతో కలసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పులి ఎదుటపడి మీదకు దూకింది. దీంతో ఆ ముగ్గురు కింద పడ్డారు. దాడి చేస్తున్న పులిని ధైర్యంగా నాయక్ ఎదుర్కొన్నాడు. చివరికి దాని ప్రాణాలు తీసి తమ ప్రాణాలు రక్షించుకున్నాడు. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News