Monday, May 6, 2024

గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఎలుకలు కరవడంతో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. జిల్లాలోని షాద్ నగర్ పట్టణం, చటన్ పల్లి శివారులో ఉన్న బాలుర గురుకుల కేంద్రంలో సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆదివారం రాత్రి ఎలుకలు కరిచాయి. దీంతో భయపడిన విద్యార్థులు సోమవారం ఉదయం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి వైద్యం చేయించుకున్నారు.

Rats bite 9 Gurukul students in Shadnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News