- Advertisement -
హైదరాబాద్: నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు రావి కొండలరావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్నాహం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 1958లో శోభ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. మద్రాసులోని ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా పని చేశాడు. విజయచిత్ర మాస పత్రికలో ఎడిటర్గా పని చేశాడు. 600కు పైగా చిత్రాలలో నటించారు. రాధాకుమారిని కొండలరావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1932 ఫిబ్రవరి 11న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించాడు.
- Advertisement -