Wednesday, May 1, 2024

దేశంలో ధనవంతురాలు నాగలక్ష్మి….

- Advertisement -
- Advertisement -

Richest women in India

అమరావతి: సోన్‌సూద్ పౌండేషన్‌కు ఓ అంధురాలు తన ఐదు నెలల పింఛన్ రూ. 15 వేలు విరాళంగా ఇచ్చింది. సోన్‌సూద్ కలిస్తే తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఇస్తానని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రావారి పల్లెకు చెందిన నాగలక్ష్మి తెలిపింది. దీంతో అంధురాలు సాయంపై ట్విట్టర్‌లో సోన్‌సూద్ స్పందించారు. భారత దేశంలో అత్యంత శ్రీమంతురాలు నాగలక్ష్మి అని, ఇతరుల బాధను తెలుసుకోవడానికి కళ్లు అవసరం లేదని మనసుంటే చాలు అని ప్రశంసించారు. ఇప్పటి వరకు కొన్ని వందల మందికి సోన్ సూద్ సాయం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News