Monday, April 29, 2024

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మినీ బస్సు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కృష్ణగిరి: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా కావేరిపట్నం హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన మినీ బస్సు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు స్పాట్ లోనే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News